తెలుగులో = పదకవిత
( పరిషత్తు రజతోత్సవ సందర్భమున జరిగిన ఉపన్యాసముల సంకలనము )
(గ్రకాశకులు: అంధ్ర నారస్వత పరిషత్తు హైదరాబాదు
19738
తెలుగులో = పదకవిత
( పరిషత్తు రజతోత్సవ సందర్భమున జరిగిన ఉపన్యాసముల సంకలనము )
ప్రకాశకులు";
ఆ౦ధ్రనారస్వత పరిషత్తు
అబాట్
హౌదరాబాదుం చుం
19738
(పథమ ము[దణ 19178 (పతులు 2000
వెల రు. 2-00
ముద్రణ : శివాజీ (పెన్, సికింద్రాబాదు.
తొలీపలుకులు
ఆం[ధమహా [గంథములను గూర్చి ప్రసిద్ధ పండితులచే ఉపన్యాసము లీస్పించుట, వొనిని పుస్త కరూపమున [పకటించుట, ఆంధ సారస్వత పరిషత్తునకు పరిపొటిగా వచ్చు చున్నది. అట్లు వెలువడినవే “ఆంధ మహాభారతోపన్యాసములు' ఆంధ మహాభాగవతో పన్యాసములు" అను [గంథములు. అస్త ఈ రజతోత్సవ శభ సమారంభమున “తెలుగుతో పదకవితి అను అపూర్వ విషయము పె నంగీత సాహిత్యములలో నిష్టాతులై న పండితుల నాహ్వానించి వారిచే (ప్రసంగములు చేయించి (గంథరూవమున ప్రకటించు 4 చున్నది.
ఆంధ్ర సారస్వత మహా(స్రవంతి దేశి=మార్గి అను రెండుపాయలుగా పారి తెలుగు వారి మానస శేదారములలో ఆనందమును పండీంచినది. ఈ విధమైన రేశికవితలో (పథానమైన పదకవితా శాఖను గూర్చి ప్రత్యేక కృషిజరుగలేదు. అదృష్టితో న్మ్సయ త్నము చేయబడినది. ఇందు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య, రాగము నకురససిద్ధినిగూర్చిన క్షేత్రయ్య, సంకీర్తనా చార్యుడు త్యాగరాజు, (ప్రసిద్ధ వాగ్గేయ కారుడు గోపన్నలను గూర్చిన నాలుగు [వ్రసంగములు నంకలితము చేయబడినవి.
సంగీత రసమాధురుల నాకళించికొన్న బహుముఖ ప్రజ్ఞాధురీణులు శ్రీమాన్ పుట్ట పర్తి నారాయణాచార్యులుగారు తాళ్ళపాక అన్నమయ్యగారి అసాధారణభావన, స్వతం|త్ర మధుధార, (ప్రబంధ జీవనాషధము లనదగు జాతీయములు మొదలై నవానిని గూర్చి సహజగంభీర ధోరణిలో వివరించినారు (ప్రాచీన నవీన సంగీత సంప్రదాయ సంస్కార శోభితులు, మధురగాయకులు అయిన శ్రీబాలాం[త్రపురజనీ కొంతరావుగారు శృంగారమును (ప్రధానముగా స్వీకరించి అంతర్షర్భితముగా ఆధ్యాత్మ బోధ సాగించుచు, నాట్యాభినయము లకు విశేష ప్రాధాన్య మొనగిన రసికచ[క్రవర్సి క్షేత్రయ్య పదకవితా (ప్రభావమును సరళ సుందరముగా నావిష్కరించినారు,
సంగీత కళారహన్య కోవిదులు (శ్రీనల్లాకా చక్రవర్తుల కృష్ణ మాచార్యులుగారు 'నానాపయోగ రాగాంశ రసభావోత్కటము లయిన కృతులను వెలయించి నాదసుధా రసమును పంచినచరితార్ధడు త్యాగరాజు రచనా ప్రావీణ్యము నుగ్గడించినారు.
పదకవితా సౌరభమును తనివిదీర ఆస్వాదించిన సుధీమణులు శ్రీనూకల చినసత్య నారాయణగారు “భక్షిరసపరమావధిని సాధించి నిజజీవితములో భక్తివై రాగ్యముల నారాధించిన గోపరాజు ప్రతిభా విశేషములను విళదీకరించినారు.
తమ ఉపన్యాసములచే ఆం(ధ్రలోకము నలరింపజేసి మాకీసదవకాశము కలి గించిన విద్వాంసులకు పరిషత్తుపక్షమున కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము, ఈ మా|ప్రయత్నము సర్వజన సమాదరణీయము కాగలదని విశ్యసించెదము, గడియారం రామకృష్ణళర్మ. కార్యదర్శి,
పరీధావి, పుష్యము
1 ఫిబ్రవరి 1978 | J
పదకవితా పితామహుడు - అన్నమయ్య
శీ) పుట్టపర్తి నారాయణాచార్యులు. క్షేత్రయ్య పదకవిత
(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు,
త్యాగరాజు = పదములు
(శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు,
కంచెర్ల గోపన్న య శ్రీ నూకల చిన సత్యనారాయణ.
60
“పదకవితా పితామహు(డు అన్నమయ్య" పుట్టపర్తి నారాయణాచార్యులు,
ఒకనాడు ఆంధ్ర కర్ణాటములలో-భ క్తి -జ్ఞానము-కర్మము-మొదలై నవి పండి తుల భాష. వారు తమలోతాము రాద్ధాంత సిద్ధాంతము లొనర్భి కొనుచుండిరి. సామా న్యుల చెవిలో-నా పవిత్రోక్కులు పడరాదను భావముగూడ-పండితులలో |ప్రబిలముగౌ నుండెను. సామాన్యులేమి చేయుదురు ! పొవము !! వారి బతుకు వారిది; ఎప్పుడో= (బ్రదుకు బరువు కొంత తీరినవ్చుడు-పండితుల వజ్జ( జేరుచుండిరి, దయతోవారు. చెప్పు యెంగిలి మాటలే వారికి నర్వస్వము; తక్కిన [బదుకంతయు-చీకటిలో; తారాట; ఇంతలో బసవేశ్వరుడు పుకును. అతండొక మహాజ్వాల; సామాన్య (ప్రజలపై నాతని దృష్టి. అతని వచనము లావేశము గండరించిన రూపములు. ప్రజలలో నవి కారుచిచ్చువలె వ్యాపించినవి. “త్రిపది.“రగడి_.“సట్బదుల వంటి దేశి రచనలు ప్రథమ తాంబూలము నందికొనెను. జై నులతో నారంభమైన చంపూ కావ్యరచన నిస్స్నేహమైన దీపమువలె నారిపోయినది. వీఠశై వము-రాజనమైన భక్షి; సహజ ముగా నుత్సాహవంతులై =పాదరసమువలె( బారాడు-జన బాహుళ్యమున కామార్గ మింపయ్యెను* వీరశై వుల నచన వాజ్మయము కన్నడ సాహిత్యమున కొక వెలలేని తొడవు, పాలకురికి సోమనాథుడు-వానిని చూచియే తెనుగున ద్విపదను చేబట్టినాండు; ఇట్లు కొంతకాలము గడచెను. ద్వ్వైతులలో (్రీపాదరాయలు ప్రసిద్దుడు; అతండుం (ప్రజలు వీర శై వమును _పేమించుటలోని కీలకమును గమనించెను. అది (ప్రజలభాష, అత(డు “దాసరకూటము"నకు పునాదు లేర్చరచినా(డు; (ప్రజల భాషలో సాత్విక భక్తి ప్రచారమునకు( బూనుకొనెను. (శ్రీ పాదరాయలప్పటికే ప్రసిద్ధు(డు. సాఠవ నరసింహ రాయలాతని శిష్యుడు. ఆ రాజు |[బహ్మహత్యా దోషమునీ రాయడు దొల'చి యుండెను. అందుచే, నొతని పలుకుబడి యెక్కువ. ఈ [పానకముతో నాతని పదములు (ప్రజలలోనికి చొచ్చికొని పోయినవి. “దానర కూటము” శ్రీపాదరాయలతో మొదలై నను=అది పుష్పించి, ఫలించినది, వ్యాసరాయలు పురందరుల కాలమందే. పురందరుల-పద వాజ్మయమును వ్యాస రాయ“లుపనిషత్తు “లనెను. తాను దేవతౌర్చ నలో పూజించు [గంథములలో పురందర పదములను చేక్చెను తానును-తన విద్యా గురువై న (శ్రీపాదరాయలవలెనే పద రచన గావించెను. నాటినుండి-దై పత గురువులు
ల్లి తెలుగులో వదకరిత
పద రచనను గా రచించుట పరిపాటిగా వచ్చెను, కనకదాను-వొది రాజు-విజయ రాయలు-జగన్నాథదాను - మొదలైన సదకర్తలు కుప్పలు తెప్పలుగా వెలసిరి, మొన్నటి రాఘవేంద్రస్వామి గూడ-ఊడిపి కృష్ణున్నిపె నొక్క పదమును బొడిరి, “దాసరి కూటము'తో- [ప్రజలలో దత్ భక్తి వ్యాపించెను. సృరందరుల నాటికే వద సాహిత్యము గొన్ని లక్షలుండెను పదక ర్తలలో కనకదాసు మహా గంభీరుడు; గొప్ప సాహసము గలవాడు. పుఠరందరులలో లాలిత్య మెక్కువ, ఒకవైపు (ప్రజలలో నివి చొచ్చుకొని పోవుచున్నను, ఇంకొకవై పు వీనిపె పండితుల యాక్షేపణలు తగ్గలేదు, భాషా గౌరవము చెడినదని మూతి ముడిచిరి. వవ్మిత (ప్రస్తానము-వీధిబడినదని బొమలు చిట్లించిరి. దానరకూటమున “మడి” తక్కువయని వెక్కిరించిరి, పదక ర్లలు వీరి యనమ్మతిని బాటింపలేదు సామాన్యులకీ కీచులాటలు గాబట్టలేదు, అన్నమయ్య చిన్ననాటి నుండి “ఆడిన మాటెల్ల నమృతకావ్యముగ పాడిన పొటెల్ల పరమగాన ముగ” నమరిన వా(డట! ఈ యేక. ఎట్టున్నను శ్రీపాదరాయల పదములే రచనోత్సాహమును గల్పించి యుండును, తన చుట్టును వినబడుచున్నవా పాటలేగదా ! అన్నమయ్య పద్యము లెందుకల్లలేదు ? అల్లిన వెందుకువ్యా ప్తికి రాలేదు? నా దృష్టిలో దానికి గొారణమిది. (శ్రీపొదరాయల యొణవడిలో నాత(డొకటి రెండు పాటలు తమ యూరి చెన్నకేళవునిపె వదములు బాడి యండును. ఆ యారివారు *బాగుబాగిని యందురు. ఆ యత్సాహమశ్రే సాగి “వద కవితాపితామహుడగు వరకును పోయి యుండును. వాస్తవముస కన్నమయ్య నంతరించికొన్న సామ(గి యంతయు కావ్య కర్తకుండవలసినది. చేసినది పద రచన; కావ్యక_ర్తగావలసినవాడు -పదకర్త యైనాడు. అతడు వేసిన తప్పటడుగు మన భాగ్యమైనది; లేకున్న -అన్నమయ్యగూడ ఒక నాచనసోమనాథు(డై యండెడివాడు. ఆ బిరుదులు లేవుగాని-అతని వలెనే యితడును-“సాహిత్యరస. పోషా(డు”, “సంవిధాన భూషణుడు”. “నకల భాషా చక్రవర్తి”. అన్నమయ్య తలితండ్రులకు చాల దినములవరకు సంతానము లేక పోయిన దట! అతని తల్లి లక్కమాంబ, ఆమెతో మాడుహూరి మాధవస్వామి మాటాడెడు వాడు. ఆ సాధ్వి క్రొ త త్తడి తన మట్టీది.! ఆ దంపతులు సంతానముకొఅకై “తిరువేంగ డముడై య్యా" నునకు సేవ( జెల్లించిరి, స్వామి కలలో సాక్షాత్కరించి తా(బూను, “విరుదుగజ్జియల కటార”మిచ్చెను. అందుకే అన్నమయ్య సందకాంశమున బుస్పె నందురు. “అంతకుముందే యన్నమయ్య తాతకు ey దేవళ" యొకసారి గన్పించినది. ఆమె యాతనికీరీతి వరమిచ్చినదట! __
“పదకవితా పితామహుడు - అన్నమయ్య” 9
“అదియును గాక మూడవ తరమ్మునను, వదభనీ క్రీర్పి మీ వంశంబునందు పరమ భాగవతుండు, [ప్రభవిందు *ౌరి వరమున జగదేక వల్లభుండతడు"”__.. అని చెప్పి కనుమజుగై నది. ఆ వరము ఫలమే అన్నమయ్య. ఈ పేరేమో క్రొత్తగా నున్నది. వారి పూర్వులలో నీ పేరులేదు. ఈ నామకరణమునకు మనుమడిట్లు సమా ధానము చెప్పినాడు,
“సకల. వేదాంత
జాతచోదితమునై , జలజోదరునకు
నామమై విన పరిణామమై మున్ను
హేమాంబరుండా నతిచ్చినయట్టి
అన్నమయాహ్యయంబు” ఈ వివరణముతో మన సందేహము తీరి పోలేదు. “అన్నమయ్య” యని విష్ణువు నకు పేరెట్లోమనకు(దెలియదు. చిన్ననాడే యీతని తలిదండ్రులు. “అన్న య్య=అన్న ప్ప. అన్నమాచార్య”_అని ముద్దాడీనారట, ఈతడు వై ష్షవుడగునని వారికెట్లు తెలిసెనో ! వారి పూర్వులకే గొంత వై ష్టవనుపై నభిమానముండెనో మనకు తెలియదు.
_ అన్నమయ్య తొలికీర్హన యేదో! అతని కుమారులకు గూడ( దెలిసినట్టులేదు. అతని పదకవితా ప్రవాహములో వారది గమనింపలేదేమో ! అశ్తే అతని తుది కీర్తన గూడ 'మన మెబు(గము, రాగి రెకులపె ము[దించిన వొరీ విషయమును గమనించినట్లు లేదు. అన్నమయ్య వై శాఖ మాసమున-విశాఖ నక్షత్రమున-శ క్రికి పరాశరుడు పుట్టి నట్లా తం డ్రికిబుకైనట ! చిన్ననా(డేయన్నమయ్యకు వడుగై నది. వేదాధ్యయనము గూడ సాగెను ఇంతలో
“అహి నాయకా ది
వెన్నునివరముచే విద్యలన్నియును నమితమ్ములగుచు జిహ్వారంగసీమ
తము దామెసొచ్చి నర్తన మాడదొడగె”-_...
(| తెలుగులో వదళవిత
“పపేదికే ప్రాక్షన జన్మవిద్యాఃశి- ఈ విషయము.పై నాకంత నమ్మకములేదు, మిరు నమ్మిన నా యాక్షేపణలేదు. వేదాధ్యయనముకో బాటు ఆతని కింటిలో-తెను(గు సంన్మృత పాఠము జరగుచుండే నేమో!! ఆంధ్ర భాషాభిమానము నియోగుల కుగ్గుపాలు గదా! ఇట్లుండగా నొకనాడు-అన్నమయ్యకు స్వామి కలలో గన్పించినా(డు. పంచాస్త్ర _కోటిస్వరూపుడు; రవళించు ససిడిమువ్వల యందెలు; _పెడివలువలు; గొజ్జంగి ముత్యాల కుచ్చు కటారి; కటిమోద బెరసినకేలు;, వరముల నొనంగు కెంగేలు; కెంపుల బిటారించు నొడ్డాణము; కేయార హారములు; గుబాళించు తట్టుపును'గుమైపూత; కుడి రొమ్ముపై నిగనిగని మచ్చ; కడలికన్నియ దివ్యకంఠ సరము; భుజకీర్తులు; బాహుపురులు; తాయెతులు; మకర కుండలములు; మణి కిరీటము; ధవళార వింద నేతములలో( దనియించు చల్రనిచూపవు; ముత్తెపు నామము; మొగపుల మొలనూలు; బొడ్డు మానికము; భుజగ భూషలు; పుత్తడి జన్నిదము;---ఓ !! (తి జగన్మోహనముగ నున్నది ఆ స్వామి “నాకై పద రచనలల్లుమ”ని- యాదేశించి వెళ్ళెను, అందుకే అన్నమయ్య.
“సందేహ మెక్కడాలేదు. సంతోషించుకొంటినేను కందువ [బ్రహ్మానందము గై కొంటి నేను
నున్నగా సంకీర్తన నానోరికిచ్చితి గనుక- యెన్నగ నీ డేప్తవని యియ్యకొంటి నేను”,
“శ్రీకాంతుడ ! నీమూ ర్తి, నా చి త్తములో నిల్చినాను నాకు నీవు గలవని నమ్మితినేను
_ దాకొని లోకములో, నీ దాసుండని సించగా యీకడ నేలితివని యెరిగితి నేను”,
“కై ననమై నీవు నాకు కలలోన నానతీయంగా నావద్ద నున్నాడవని నమ్మితినేను-
ఏ వేళా (శ్రీ వెంకపేశా ! యెదుట నుండగాను పావనమై యన్నిటాను,' ప్రబలితి నేను”
అన్నాడు. అన్నమయ్య కన్నయ వదినెయ నుండిరి, తాళ్ళపాక పల్లెటూరు. ముఖ్యవృ త్తి వ్యవసాయమై యుండును. నలుగురు నాలుగు పనులు చేసినగాని-పూట గడువదు, పశువులకు_కనవు దెచ్చుట బాలుడైన యన్నమయ్య వంతు, అత(డు కొడవలిగొని యడవికి జనెను. మరకతాంకూర కోమల భర్మరుచులతో-కనులలో-
“పదకవితా పితామహు(డు _ అన్నమయ్య” ర్
గడ్డి పచ్చలు వోయచున్నది. అత (డుత్సాహముతో( గోయనారంభించినా (డు. చేతము తిరువేంకటా ద్రిపై-చేతులు గడ్డి గోయటయందు; ఆ యేమలుపాటులో . వేళ్ళుకు కొడ వలి 'దగిలినది. నెత్తు రొడియ(జొచ్చెను, అతని జీవితములో నిదియొక ముఖ్య రంగము. అన్నమయ్య లోక సామాన్యుడై న బాలుండుగొడుగదా ! అతని మనస్సులో నీ భావము బవిరె జుమైను.
రాగం _. సొమంతం
“అయ్యో ! పోయెంబోయె న్గాలము ముయ్యంచు మననున నే మోహమతి నై త్ర “చుట్టంబులా | తనకు సుతులు, కాంతలు చెలులు వట్టియాసల బెట్టువారె క్రాక్ర నెట్టుకొని వీరుకడు నిజమనుచు హరినాత్మ బెట్టనేరక వృధా పిరువీకు లై తి”
“తగు బంధులా ! తనకు తల్చులును-తం (డ్రులును వగల బెట్టుచు దిరుగు వారె కాని. మిగుల వీరలపొందు మేలనుచు హరి నాత్మ దగిలించ లేక చింతా పరు(డనై తి...”
“*అంతహితులా ! తనకు నన్నలును దమ్ములును. వంతు వాసికి పెరుగు వారెకాని... అంతరాత్ము(డు వెంక టాద్రీశు గొలువకిటు సంతకూటముల అలజడికిలోనై తి అయ్యో॥
ఆ నాళ్ళలో వెంకటా|దిలో యుత్సవములు సాగుచుండెను, వరుస జనము పోవుచున్నారు. కొడవలి నడవిలోనే పాఠవై చి అన్నమయ్య వారి వెంట బడినాడు, దూరమున “తిరువేంగడము” గన్సించెను, ఆ శై లమును=ఆ స్వామిని-గూర్చిన కతలు గొన్ని యాతడది వరకే యెజుగును. ఆహో !! ఆ కొండ యెట్టున్నది ? “అదిగో = అల్లదిగో=హరి వానము” వది వేల శేషుల పడగల మయము “అఖిలోన్నతము- (బహ్మాదుల కపు రూపము.” అభిలమునులకు నిత్యనివాసము! బహ్మానందమే రూన మైనది. ఆ శే లము సామాన్యముగాదు; నింగి నున్న దేవతల నిజవానము, భక్తు,
| తెలుగులో వదకవిత
లకు మూల నున్న ధనము, నిగనిగలాడు బంగారు శీఖరాలు.అన్నమయ్య పాలి కా శైలము కైవల్య పదము వెంకటపతి సిరుల తానకము: సకల సంపదల రూపము, పావనములకెల్ల పావనము. ఆ శైలము వై కుంళమునకు గాణాచి, మహీమలే తెళ్తై లేన Ss oe నున్నవి శిలలా! కావు వేదములే శిలలై నవి. పుణ్యరాసులే మేపలై నది; (బ్రహ్మాది లోకముల కొనలకొండ. ఎందుకుకాదు? ఆ కొండ పె (శ్రీ దేవు( డున్నాడు; సర్వ దేవత లచ్చటి మృగ జాతులు, జలధులే సిట్టవలులు- తపనులే తరువులు; ఈ పొడవాటి కొండయే పూర్వపు టంజనా ద్రి వరములు కొటారుగా వక్క జీంచి పెంచేకొండ; లత్మీకాంతు శోభనపుగొండ; కురినీ సంపదలెల్ల గుహలనిండిన కొండ; అదిగో 1 విరివై న వేంకటప్పుగొండ ! ఈ తిడవెంకటాదికి-నాల్లుయగ ములందును వై భవమే, నూటయిరువది యెనిమిది దివ్య తితువతులలోనిది యత్కృషము; వైెష్ష వులకు నూటయెనిమిది దివ్య దేశములున్నవి. వారికి శ్రీరంగము ముఖ్యము. దానిని వారు “పెరియరంగ” మందురు. శేషాదలము “సిరియ రంగము” నాలాయిర (వ్రబంధములో చాల పొశురములు “తిరువేంగడమురై యానును గుటించి చేసినవే, దై ప్రతులకు గూడ వెంకటాది ముఖ్యమై నది. వారు ఉఊడిపీ కృష్ణుని “అన్న బహ్మి యందురు. (శ్రీనివాను(డు కనక |బహ్మ. పొండురంగడు నాద [బిహ్మ+ అన్నమయ్య యౌ విషయములన్నియ (కోడీకరించి కొన్నాడు ఆశడింకను 'తిరువెంకటా దిని తల పోయచునే యుండెను. తిరువేంగడము అరయోజనము సొడవు; పదునొకండు యోజ నముల పజపటి |! పెద్ద యెక్కుడెక్కిన పిదప పల్లవరాయని మఠము; తరువాత యెట్లపేట. అవ్వచణి; అఫైని మోకాళ్ళ ముడుపు; ఇక్కడి నుండి పర్వతము సాల (గామమయము ఆ కొండను కాళ్ళతో |ద్రొక్కరాదు మోకాళ్ళతో నడచుట జరిగెడి దట! అందుచే దానికి “మోకాళ్ళ ముడువ”ని పేరు, ఒక్కొక్క మెట్టును మోకాలి యెత్తుండును. మోకాళ్ళు ముడుచుకొని నడువ వలెను; అందుచే దానికాఫేరయ్యెనని- గొందరు; అన్నమయ్య యోకొండ నెక్కుచున్నాడు. చెప్పుల కాళ్ళతో దాని నెక్క రాదని యాతడెటుగడు. అలతయయ్యెను. ఒక వెదురు పొద క్రింద మై మలచి నిద్రించి నా(డు. అలమేలుమంగ కలలో దర్శన మిచ్చినది. “నాయనా ! చెప్పుల కాళ్ళతో కొండ నెక్కరాద”ని మందలించి, దివ్య (ప్రసాదము నొసగి యాకలిదీర్చెను. అన్నమయ్యకు మెలకువయైనది; స్వహ్నమును దల(చికొని యాత డాళువుగా నమ్మవారి'పె శతకము జెప్పెను. ఈ పద్యాంతములందు “వెంక టేశ్వ్యరా!"యను సంబోధనమున్నది. కొని రచన యంతయు నమ్మవారి పేరనే; అప్పటికాతని వయస్సు వదునాటేండ్లు, యాతత్రి కులతో పాటు కొండ నెక్కినా(డు; కన్నులవండువై తెప్పలకోనేరు గన్పించినది.
“పదకవితా పీఠామహు(డు - అన్నమయ్య” =. {|
“లోకపావనీ ! నీకు వేవేల (మైక్కులనుకొన్నాడు. తల్లీ ! ధర్మార్గకామమోక్షతతులు నీకు సోపొనములు నాలుగు వేదాలు నీకు దరులు నీజలము నిండు స ప్పసాగరాలు; కూర్మము నీలోతు; జగజ్జననీ | గంగాది తీర్థములు నీ కడళ్ళు; దేవశలు నీ జల జంతువులు. పుణ్యలోకాలు. నీదరిమేడలు; గట్టు (మ్రాకులు పరమర్గులు. ళల్లీ! నీ యాకారము వై కుంళనగరప్ప వాకిలి, చేకొను పుణ్యములే నీ దివ్యభావములు. ఏకడను వెంక పేశుడే నీయనికి”_ అన్నమయ్య-ఆనందముతో శరీరమును మరచెను, పెద్ద గోపురమును దర్శించినాడు నీడ దిరుగని చింతచెట్టును బదక్షీణించెను, ఆ వృక్షము శేషాంకమట ! గరుడగంబమునకు (మొక్కను. చంపక ప్రదక్షిణము గొవించినాడు, నడగోపురమును వందించెను విమాన శ్రీనివాసుని దర్శనమైనది. అలమేలుమంగంయాగశాలంసరసింహుడు = జనార్షనుడు = అనంద నిలయము-బంగొరు గరుడుడు, శేషుడు-ఓ ! దివ్య వై కుంఠముగా నున్నది, చిలుకలు-వంజరములలో స్వామిని నుతించుచున్న వి; (శ్రీబండారము-బంగారు వాకిండ్రు.అన్నమయ్య గాంచెను. అంతకు ముందే ద్వారమున కెదురుగానున్న హనుమంతుని వీక్షించినా(డు; “పెద్ద జంగతోడి పెద్ద హనుమంతుడు; ఎడమచేత బిలుముష్టి; పైకెత్తిన వలచేయి. శిరము మోద వాలుగొనున్న తోక; మిన్నులు మోచుదేహము. కొంచనప్పు పట్టుకాసె; తొడల దాక (వ్రేలాడు పెద్ద పతికము; నిడుపాటి దండలు; విర్ణలమునకు( గావలిగనున్నాడు, ఈ కీర్తనలో నన్నమయ్య వెంకటా దిని విళ్థలమనెను. ఆ రెంటిలో నీతని దృష్టికి భేదములేదేమో ! తేక జనులు దీనిని గూడ నా(డు . విళ్లలమనుచుండిరో ! గుడిలో నన్నమయ్య సేన మొదలారిని వీక్షించెను. “స్వామి! నీ విందిరాపతికి నిజ సేవకుడవు; నీ క్రింద పసిడి బద్దలవారు పదికోట్ల; ముజ్జగాలజనులు నీ శిశువులు. దొరలై న, నసురుల తుత్సు రుమురు సేసితివి జగమొక రాజ్యముగ నేలితివి. సూ|త్రవతీ దేవికి (పభుడవై న నా స్వామి ! నీవే వేంకట విభుని సిరుల. పెన్నిధివి'- _ అన్నమయ్య శరీరము నిండ పులకలు మొలకలై నవి. క'పైదుటస్వామి గన్బించినాడు. ఆహా ! ఆ పాదము లేమి?
ముఖారి _ ఆది “ బహ్మగడిగిన పాదము (బ్రహ్మము దానీ పాదము” “చెలగి వసుధ గొలిచిన నీ పాదము బిలీ తల మోపిన పాదము
తలకక గగనము దన్నినపాదము బలరిప్పగొచిన పొదము
“కామిని పాపము గడిగిన పాదము సాముతలనిడిన పాదము (పేమపు శ్రీసతి పిసికేటి పాదము ఫామిడి తురగప్ప పాదము
“సరమ యోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరుమని చూసీన పరమ పదము నీ పాదము
తెలుగులో వదకవీత
[] (చ||
Ue
UCL
పె పాటలో బలిచక్రవర్తి వృత్తాంతము మొదట నున్నది. ప్రాచీనులనేకులు స్వామిని (తివిక్రమావతారముగనే నుతించిరి. “నెడియోన్” అని యాతనికి పేరు, తమిళ సంఘసాహిత్యములో నాతనికీ “పేరే చెల్లినది, తరువాత స్వామి యభయ హస్తము.
సామంతఠం - జంపె
“బ౦దరికీ నభయంబులిచ్చు చేయి కందువలకు మంచి బంగారు చేయి”
“వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి |క్రింద( జేర్చు చేయి కలికియగు భూకాంత( గౌగిలించిన చేయి నలనై న కొనగోళ్ళ వాడి చేయీ”
“తని వోక దిలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొస(గు చేయి మొనసి జలనిధి యమ్ము మొనకు( దెచ్చిన చేయి యెనయ నాగేలు ధరియించు చేయీ” “పరనతుల మానములు పొల చేసిన చేయి - తరగంప్త బర పెడీ దొడ్డ చేయీ
*ప్పద్రక్షలిత్రా పీతామహు(డు జ్ అన్నమయ్య” §
తిరు వెంకటాచలొ ధీశుడై మోక్షంబు తెరువు |ప్రొణుల కెల్ల( దెలుప చేయీ”.
అన్ని సేవలు వరుసగా నాతడు దిలకించుచుండెను. 'సక్రవారప్పు పూజను దర్శించినాడు, అదియొక విలక్షణముగా నున్నది. ఆ తిరుమజ్జనోత్సవ వై భవమును అన్నమాచార్యు డీట్లు వర్దించెను.
“కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే న్వామిని”
“సొమ్ములన్నీ కడంబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన “వేషునలు” రొమ్ముతల మొలచుట్లి 8 య తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని”
“వచ్చకప్పురమె నూటీ పసిడి గిన్నెలనించి తెచ్చి శిరసాదిగ దిగ నలది
అచ్చెరుపడి చూడ, అందోరికన్నులకిం సె
నిచ్చ మల్లెపూవువలె నిటు తానుండే స్వామిని”
“తట్లుపును (గెకూర్చి, చట్లలు చేరిచి, నిప్పు © () పట్టికర (గించి, వెండి స్శాల నించి _ దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియ చుండే బి తరి నామన
ఇందులో “వేస్ణువిలను పత అప్పటికి ఆతనికి గొంత వై ష్షవ నం [ప్రదాయ మర్థమైనది. నై వేద్యమలన్నియ గాంచెను. ఓ!! వానికంతే మున్నది. ఆ నై వేద్య ములకు వదివేలరుచులు. మేరు మందరాలవలె మెజఅయ నిడెనలు-సూర్యచం|[దులవం౦టి చుట్టు సళ్ళెములు-చుక్కలు రాసీ బోసినట్లున్న ఆరని త్ యన్నము* సలుజల bo మెడి వెండిగిన్నెలు. వెలిగొండ లంశేసి వెన్నముద్దలు “అలరు వెన్నెల రసము లందిచ్చినట్టున్న పంచదార కుప్పలు. తేనెలగిన్నెలు, “టెంకొయపాలు. ఆనవాలు, వెన్నట్లు-అరి సెలు, గారెలు. కరిజి కొయలు, కండమండేలు, హపూరణప్పు కుడుములు ఇంకా యెన్నో యెన్నో ఆ స్వామిని జూచి అన్నమయ్య కోరికతో
10 తెలుగులో వదకవిత
నిట్లు హొగ్గడెను. “పష పురుషో త్ర తమా మిమ్ము పొడగంటిమి. కోరికలెడ సయకయ్య కోనేటి రాయా!! నాకు “శానా శాన్" యాసలున్నవి, నీవు మమ్మేలిన కలదై ఏము, మా సెద్దలిచ్చిననిధానము, మా చీ త్తములోని చేరువ, కై వసమైన ఫొరిజొతము చేవదీర గాచినట్టి చింతామణివి; కోరిక లీచ్చుకామధేనువు, చెడనీక బదికించే సిద్ధ మంత్రము రోగాలడచి రక్షించే దివ్యౌాషధము; బడివాయక తిరిగే ప్రాణబంధువు; మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాధుడవు స్వామి|! నీవే నన్నేలుకోవలెను. “నీ యభయ
హస్తము సేవించి చ్రేక్టొ న్నవారి చేతి భాగ్యము". అనుచున్నా(డేగాని అన్నమయ్య కింకను భ్రీనివానుని యభయ హ స్తముచేతి భాగ్యముగాలేదు. అదారమునుబిట్టి చెప్పు చున్నాడంతే; స్వామి యర్థమగావలని నట్లింకనుగాలేదు, పై పె వేడుకలతో వ్యవ హారముసాగిపోవురున్న ది; నురల నెందుకోయారికి తిరిగి "వచ్చెను కాని గాలి మాత్రము కొండమైననే యున్నది; ఊరి జీవితము తసకు(బట్టినదికాదు. అవకాశము దొరికినజాలు కొండ కేగుదమనుచింత, నిరంతరము భావనానేత్రము నెదుట స్వామి; కొండలోని కూటువనెమన్ళ-కోవిల గుంపులు. పేటుల తేటుల పెనుకూటములు. కోరిన పండ్లు గురిసేటి తరువులు ఆటల(రిరుప్పులు-నందప్పధారలు; “ఎపుడెపుడు స్వామి యళ్సవములు మొదలగు(ను, ఎప్బుడెపుడు గరుడధ్యజము నెత్తు దురు; మొదటి తిరునాళ్ళ దినము లెప్పుడెపుడువచ్చు"" నిదేచింత. వానలలో ననేక ౬ జనములు, ఫోవృ చున్నారు. వారిలో. దానొక(డు, ఇవి యేకలలు అస్పుడపుడాత డింటిలో జెప్ప(డు. బుద్ధిపుట్టినదే పరువెత్తి పోవును; స్వామి నాతురతతో జూచును, ఊరిలో నున్నపుడు స్వామికి సంబంధించిన కతలు వినును. ఓహో |! భాగవతములో బలరాముని తీర్థ యా|త్రకథ వచ్చును. ఆతడే స్వామిని సేవించెను. నా స్వామి యంతటి |ప్రాలీనుడా? ద్రిహ్మాండ పురాణములో స్వామిగాధ యున్నది, వామన పురాణములో నున్నది; న ప్పర్లు లీదేవునకు( బ్రదక్షీిణము లొనరించిరట ! కోనేటి చింత గుమారస్వామి తపము సేసి 'యీస్వామీ దర్శన భాగ్యము వడ సెను; నారదాదులకీతని నంకీ ర్తనలో సలసట లేధు; |బ్రహ్మాదులకీత డేడుగడ; ఇట్టి. కతలన్నియ-మాటిమాటికి మనన మొనర్చికొ నెడి వాడు, తిరునుల ంబిని.తిరువెంగడముడై యాను “ఇతడు మా తాఠి-_-యనెను, అంత యుదారుడాస్వామి ! కురువ నంబి సమర్పించిన చేతి బంకమట్టి పువ్వులు గొనెనట! అంతటి సులభుడా యీదేవుడు ! అనంతాళ్వారు చెపవ్పగట్టగా-కాన్టై. మన్ను మో సెనట | ఇంతోటి భ క్తఫరాధీనుడా యోవేలుప్ప ! తొండమాన్ చక్రవ శ్ర రికి సంపదలళిచ్చెను. ఇంతటి
యూవికొడా | స్వామి | ఎజుకు వారి కొల్దచేను బ్రైనురార గించెనట ! ఎంతటి వెంగలి! గొల్లల కావిళ్ళ పాలెల్ల 'శ్రాగెనట.! ఎంత లేకివా(డీ (ప్రభువు ! సంపంగి [మాకుల నడపించె
“సదకవితా సీశామహు(డు -_ అన్నమయ్య" |...
నట! ఆయనక సాధ్యమేమున్నది ? పరుస వాఠికెదురుపోయి వెంటవచ్చుట ! అందమైన బంధు (పేమ; ఈ భావములన్నియ-నాతని మనస్సును రెచ్చగొనైను. ఈ స్వామిని పట్టుకొని తీరవలెను ఇతడే జగతిలో నాకు సర్వోపాయములు. ఈ స్వామి పుష్కరిణీ జలమే సకలగంగాది తీర్థ స్నానము వెంకటాచలవిహారమే, సకల పుణ్య క్షేత యాత్రలు; శౌరి నంకీర్రనమేంసకల వేదాధ్యయన శాస్త్ర పాఠము; జాతువడిన యీకై ౦కర్యమే-సకల కర్మానుష్టానము; ఇతని (ప్రసాద భక్షణమే ఉపవాస తపోవ్రళా దులు, జపరహసో్యోపదేశములు. వేరేమి యున్నవి ! స్వామి పాదమును శరణనుటయే ! అచటి బహు వృక్షదర్శనమే పుణ్య బుషుల దర్శనము, వతీకుల కలకల రవమే పుణ్యకధా శ్రవణము. అచటి వైస్టన సహవాసమే సజ్జన సంగతి; శరణాగతియే ప్రార్ధన. ఇతని పట్టపురాణి అలమేలుమంగ కడగంటి చూపే నాతహా ఫలమ్ము” ఇస్పటి కన్నమయ్యకొక కుదురు దొరకిసది, సంకీ ర్హనతో (శ్రీనివాసుని బట్టవలెనను కొన్నాడు. ఆ భావమింకను ర క్ర నాంసముల కంటలేదు; బౌద్ధికముగా నిర్ణీత మైనది. దినములు గడచుచున్నని. ఒకసారియాతడు మరల తిరుపతికి [బయాణము గపెను, అమ్మవారి సేవింపమనను పోయినది. అకలిజూచి యన్నముబెట్టిన తల్లిగదా ! ఆదేవి యాతనికి (గొ త్త పులో గనుపించెను. స్వామి యామె నాట్యమును జూచు చున్నట్లు-ఆమె యాడుదున్న ట్లు, అత(డు వెంటనే
శంకరాభరణం
అలరులు గురియగ నాడెనదే !
అలకల కులుకుల నలమేలుమంగ av అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అరతెరమరుగున నాడెనరే!
వరుసగ పూర్వ దువాళపు తిరుప్పల
హరి గరగింపుచు నలమేలుమంగ న ie మట్టపు మలప్పల, మైల కెలపుల
త'ఫైడి నడప్పల, దాపెన'సే |
పెట్టిన వ(జ్ర పృపెండెప తళుకులు అట్టటుచిమ్ముచు నలమేలుమంగ . re
1 తెలుగులో నదకోనిత
చీందుల పాటల, సిరిపొల యాటల
అందెలమోతల నాడేనదే |!
కందువ తిరువెంకటపతీ మెచ్చగ
అందప్ప తిరుప్తల నలమేలుమంగ isn
అను పొట పాడెను, అక్కడినుండి కొండకు వెళ్ళినాడు. త్రోవ పొడవ్పనను- స్వామి'సై(బాటలే. అవి యన్నియు.శృంగార రసమయములు. రివాజు ప్రకారము కొండపై సేవలస్నియు జెల్లించినాడు ఒకసా(డు=ఫ ఘనవిషు' వను వీప్రనకు స్వొమి కలలో( గన్చించెను, కనుపించి- యన్నమయ్యకు ము ద్రాధారణ మొనర్బవలెనని-తన ము ద్రికలనిచ్చెను, ఘనవిస్తువా యునకుని వెదకికొని వచ్చినా(డు. స్వామి యానమేరకు జక్రాంకన మైనది, వంచసంస్కారములు జరోగెను. అనాటితో నన్నమయ్య- “అన్నమయ్యంగారు” కావలెనను కొన్నాడు, కొన్ని దాన శాసనము లస్త్రే జెక్కీంచి కొనెను, అవ్బటి నుండియ-వై ష్షవులాతనితోగలిసి భుజింవ(దొడ (గిరట. ఆ సందర్భ మున రామానుజుల పె నీ పాట జెప్పియండ నోపును --
రేశాశం౦
గతులన్ని ఖిలమైన కలియగమందు
గతి యీతడే చూపె ఘన గురుదై వము
ఈతని కరణనేకా యిల వైష్ణవుల మైతి
మోతనివల్లనే కంటి మీ తిరుమణి
యీతడేకాయుపదేశ మిచ్చె నష్టాక్షర మంత్ర
మోతడే రామానుజులు యిహపరదై వము nn వెలయించె నీతండెకా! వేదప్పురహన్యములు
చలిమి నీతండె చూపె శరణా గతి
నిలిపినా డీతండెకా ! నిజ ము ద్రాధారణము
మలసి రామానుజులే మాటలాడే దై వము nA నియమము లీతండెకొ! నిలిపె [బపన్నులకు
దయతో మోక్షము చూసె దగనీతడె
నయమై (గ్రీవెంక పేశునగమెక్కీ వొకిటను
దయజూచీ మమ్ము నిస్రే తల్లిదండ్రి దైవము nu
"పదకవితా పితామహు(ఠు = అన్నమయ్య” 13
వైష్ణవ. దీక్షతో_మనస్సులో దిటవేర్పడినది “అష్టాక్షరి - ద్వయము”-చరమ శోకము. ఇక సాధన సామగి కే కొదవ యన్నది? ్రీనివానుడు -చిక్కితీరును, ఆధై ర్యముతో నీ కీర్తన వచ్చియండును.
రామ క్రియ
చాపెద్ నిదియే సత్యము నుండో
చేటు లేదితని సేవించినను బౌ హరినొల్లనీవా రసురులు సుండో
నురలీతని దాసులు నుండో!
పఠమాత్ముడితనీ ప్రాణము నుండో
మరుగక మజినిన మరి లేదికను ॥చా॥
వేద రక్షకుడు వీస్ణుడు సుండో
సోదించెశుకుడచ్చుగ నుండో
ఆది [బహ్మ గన్నాతడు సుండో
యేదెన వెదకిన నతడే ఘనుడు 1చొ॥ ఇహ పరమొసగను యీతడె సుండో
వహినుతించె బొర్వతీ సుండో
రహన్య మిదివో! రహి (శ్రీవెంకట
మహీధరంబున మనికై నిలిచె ui
కరికి వచ్చినాడు, జనుల మానసిక ప్రవర్తనలు వింతలై నవి, వెంక పేశ్వరునిపై నీత్రని ధారావాహికమైన కీ ర్హన భక్తిని జూచి-నలుగురు నాల్గు మాటలన్నారు. వీనికి బిచ్చియె త్రినదని కొందరనుటలో నాళ్చర్య మేమున్నది?! ఈ శృంగార వదాల పిచ్చి పెండ్రితో దీరననుకొన్నారు. ఒకరికిపవురు భార్యలు నంసార సుఖము మెడబింటిగా (గోలుచున్నాడు. శృంగార పద రచన రెండింతలై నది, కీర్తనల, రచనలో-భావము లలోంచమశ్కారము ప్రధానమైనది. ఆ సమయములో నల్లినదే--
సాళంగనాట
పలుకు దేనెల తల్లి పవళించెను . కలికితనముల విభుని గలసినది గొన ! 1ప॥
14
తెలుగులో పదకవిత
నిగనీగని మోము సె నెజులు గెలకులజెదర
పగలై న దాకచెలి పవళించెనూ
తెగని పరిణతులతో( దెల్లవారీన దాక
జగదేకపతి మనను బెట్టి గోనె(గాన ॥ప॥
కొంగుజారిన మెబు(గు గుబ్బళలొలయగ(దరుణి
బంగారు మెడపై పవశించెనూ
చెంగలువ కనుగొనల సింగొరములు దొలుక
నంగజ గురునితో నలసినదిగొన ' iS
మురి పెంపనటనతో ముత్యాల మలగు పె పరవళంబున దరుణి పవళించెనూ
_ తిరువెంకటాచలా ధీపుని కౌగిట(గలసీ
అరవిరైై, నునుజెమట న౦టినదిగొనా 1ప॥
క్షేత్రయ్య యీ పదమునకు వలచి “మగువ తన శేళకా మందిరము వెడలెన్”- అను పదముగా బాడినా(డు, కంచిలో క్షేత్రయ్య “కట్టమ్మవారు” దర్శన మిచ్చినదని పెద్దలందురు; అన్నమయ్యకు గూడ నటే యగుపించెనేమో! యెవ్యరెజుగుదురు ? వై భోగములు = మేలుకొలుపులు-నలుగులు-గొబ్బివదములు - దంపృష్ట-కూగూగులు- వెన్నెలలు-తుమ్మెగ సదములు-ఓ, ఒక పేమిటి?-.తండోపళండములుగా పదరచన సాగి నది, మచ్చున కొక తుమ్మెదసదము;-ప్రీలు తుమ్మెద -పె నెనమువెట్టి (శ్రీనివాసు నద లించు చున్నారు.
(శ్రీరాగము _ ఏక లొ ల్రింటివలెగొవ తుమ్మెదా! ఇంక నొల్లవు గామమ్ము నో తుమ్మెదా! తోరంపు రచనల తుమ్మెదా ! ఇంక
దూళేవు గొందులే తుమ్మెదా! దూరిన నెడగవు తుమ్మెరా మమ్ము
నోరగ జూడకుమో తుమ్మెదా ! తొ
తొలు ప్రాయపు మిండ తుమ్మెదా! కడు
దొలిచేవు చేగలే తుమ్మెదా! =
“పదకవితా పితామహు(డు - అన్నమయ్య” 15
తొలుకరి మెటుగవె తుమ్మెదా = యింక నులికేవు మనుగని వో తుమ్మెదా! ॥తె॥
దొరవు వెంకటగిరి తుమ్మెదా = మా
తురుమేలచెన కేవ తుమ్మెదా !
దొరకి నీ చనన్సలు తుమ్మెదా = యింక
నొరు లెరింగిరి కద వో! వో! తుమ్మెద ॥తొ॥
ఈ [క్రింది పదములో నెంత చమక్కారమున్నదో గమనింపుడు. ఒక్క నాయిక యందే యన్ని జాతులునున్నవట !
ఆహిరి అన్ని జాతులు దానయై యున్నదీ కన్నుల కలికి మాయ, గరచెనో యనగ nen కన్నె శంభఖిణ జాతి గాబోలు వీపునను సన్నపు మదనాంకములు జడీగొన్నవీ వన్నెలుగ వలరాజు వలప్పు తల కెక్కిం౦చ పన్ని నటువంటి సోపానములో యనగ nei
తెర వదలపోయ్ చీ క్రిజీ జాతిగాబోలు నెలులు వచ్చుచు, వీధి, నిలుచున్నదీ నెబ తనప్ప మరుడు తన నింత సేసిన, యంప గరులిన్నియనుచు లెక్కటు వెట్టుగతి నీ ren
_ కాంత హస్తిని జొతిగావోలు, కరమూల మంతమంతకు నలుప్పలై యున్నదీ. . సంతంప్ప మరుడు తన భండార మిండ్తకును దొంతిగొనిడిన క స్తురిము[ద్రలనగా ne
ఇదియ జగదీశుమోహిని తానెగొబోలు '
కదలు కనుగవకెంపు గలిగున్న దీ
వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమ పూత చెదరి చెలికను గొనల జిప్తె నోయనగొ TE
16 తెలుగులో పదకవిత
-- ఇట్టి చమత్కార |ప్రధానములై స రచనలు=అన్నమయ్యలో' కోకొల్లలుగా జూప వచ్చును. ఈ దినములలోనే యతడు భార్యలతో నో-ఒంటిగనో గొన్ని తీర్థ యాత్రలు సేసెను. గండవరము=నెల్లూరు - ఘటికొాచలము మండెము = హంపి-అహో బిలము. ఇంక నెన్నియో క్షేత్రములు అచటి దేవతలపై కుప్పలు శృంగార కల్సనలు, ఇతడు వ్రాసిన లాలిపొటజోలపాట మొన్నమొన్నటివరకును స్త్రీలు |వ్రనిద్ధ్దముగ బాడుకొను చుండిరి. పై పాటవంటిదే మరియొకటి ఒక కాంతయిందే అన్నిరాసులు నున్నవట !
శద రామ క్రియ 60.
ఇన్నిరాసుల యునికి యింతిచెలువపురా+ క్ట న్నెనీరాశి కూటమీగలిగి నరా? Te
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశీ
మెలయ మీనాతీకిని మోనరాశి
కులుకు కుచ కుంభముల కొమ్మకును కుంభరాశి
వెలగు హరిమధ్యకును సింహరాశి gi
చిన్ని మకరాంకపుబయ్యెద చేడెకు, మకరరాశి కన్నె[ప్రాయప సతికి కన్నెరా? వన్నె మై ెడితులదూగు వనితకుం, దులరా! ' తిన్నని వాడిగోళ్ళసతికి వృళ్చికరాశి ial
అముకొను నొరప్పలమెరయు నతివకు వృషభరాశి
గొ మిడీగుట్టు మాటలనత్రికి కర్కాటకరా?
కోమలప్పచిగురు మోవి కోమలికి మేషరాశి
(పేనవేంకటపతి గలసె, పప్రియమిధునరా? na!
“ఎట్టుభరించే నింకాను. పట్టుటబరువీ (పొయమునాకు”అని యొక నాయికచేత బాహాటముగా ననిపించు నంతటి విళ్ళంఖలమాతని శృంగారము. ఈనాళ్ళలో పొడిన శీరృనలలోం జీత్రములై న ముగింపులు, విచిత్రములై న యె త్తుగడలు.
వింత వింత వింతలూ = నీ చింతలేపో చిగురింతలూ
“పద్రక్రవితా సితామహు(డు - అన్నమయ్య“ 17
స్ట్ [ఫో నో! త లిడవోటూ! నీ చూపు మాపై జొడించక “ రేసేపో రేసులెల్ల = స్రీ శ్రీపేఫో తీదీప్పలు idol
ఈ |క్రింది దానిశె లీ విన్యాసమును గమనింపు(డు: ఆ హి రి,
తనివిమాలిన తలపు - తడవోరుపని బులుప్పు అనువెటుంగని కెలపు _ "అడియాస మెల(పు కనుగవలో సొలప్ప - కావిదీరని యలప్ప' వనితచిత్త ములోని - మ. వలపే!
| వడలెటుంగని నొగులు = ఘల్లంబులో తగులు వడియ కన్నాటిలో - వగలు. పొడలువెట్రెడి ఫొగులు _- పొందువాసిన దిగులు పడతికి నిదియెల్ల = పరికింప -బగలు॥
వరవెజుంగని మెజపు _ వింతలాగుల యొటప్ప
మిజుమిట్లు గొను మేని మెజిపు
తిరువెంకటాచలాధీశ్వరుని కనుగిలుపు
తరుణీ కిటువంటి మెత్తనిపూవు పజప్ప igo
ఇంతగా జేసెగా నింతికన్నుల నగవు సంతరించగరాని చనుదోయి బిగువు॥
నా(డు సొళ్ళనర సరాజొక ప్రసిర్లుడెన దండనాధుడు. ఇంచుమీంచుగా నన్నమయ్య వయసు, టంగుటూరిలో నుండెను. విజయనగరములో - సంగమ వంశము బలహీన మగుచున్నది. విరూపాక్షుడు విషయాసక్తుడు. వాని నాతని పెద్దకుమారు(డగు రాజశేఖరరాయలు చంపించెను. వీనిని _ తమ్ము(డు = రెండవ విరూపాక్షరాయలు మడియించినా(డు. ఈ భాతృహంత పరిపాలనము (ప్రజలకిష్టము కాదయ్యెను. సామాజ్య మంతయు గల్లోలముగనున్నది. ఈ సంఘటనములు అన్నమయ్య రసదిగ్గ హృద
[
18 తెలుగులో వదకవిత
యముపె( బినిచేసెను “దేహమిచ్చినవాని దివిరిచంపెడువా(డు-|ధోహిగాక = నేడు దొరయైనాడే ! తోడబుట్టినవాని రొడరిచం'పెడువాండు - చూడ దుప్పుడుగాక సుకృతి మెనాకే! కొడుకునున్నళ మతింగోరి చంపెడువాడు _ కరుపాతకుడుగాక ఘనుడై నాడే ! తల్లిజం 'పెడువాడు తలపదుష్తుడుగొక - యెల్లవారలకన్న నెక్కుడై సర
ఈ యన్యాయములకు చెల్లబో ! నేనేమి సేయదునయ్యా ! అని బాధపడు చున్నాడు, (ప్రపంచ ధర్మమంళయ దననెత్సిపె పై నున్నట్లు మెత్తని మనస్సులకున్న స్వాభావిక దౌర్చల్యమిది; ఈ సంఘటనలు - ప్రవంచమ పై నాతనికి రోతగల్లించినవి, హృదయములో నెచ్చటనో వై రాగ్యరేఖ మొదలై నది. ఇంతలో సాళ్వ నరస(డీతని దర్శించుటయు _ “నీవు చక్రవరి వగుదు' ౬ వని యితడు దీవించుటయు జరిగినది, సింహాసనము నొడిచి కొనుటకు - సాళ్వనరనని [ప్రయత్నములు సాఃగుచుండెను. . ఈమధ్యసమయమునందు( బొంచికొని యుండిన గజపతులు = రెండుసార్లు దండ యాత్రలు నడపిరి. మరల గల్లోలము* ఆ దినములలో నీత(డు = “ఒడ్జెబాని - ను గూడ నేర్చికొనవలసిన యవనర మేర్పడెనట ! ఆ పచ్చియారకముందే = తురుష్కుల దౌర్జన్యము కొనసా(గెను. = “అయ్యయ్యో ! కలికాలమహిమ” అని యితడు వాపోయెను, ఎక్కడ జూచినను నిరపరాధుల వధలు - మానభంగములు = నానావిధము లె న దుర్మార్గములు. ఈ మృత్యుకాండలో నాతని పూజావి గ్రహము నెవ్వరో దొంగి లించిరి. అన్నమయ్య దీన దీను(డై. నాడు “ఓ అంజనీతనయా ! ఓ ఇగరాజగరుడా ! ఓప్రహ్లాదా ! ఫోటుబంటవై న యర్దున(ా | శీ (శ్రీ వెంకటా దీవై న శేషమూర్తీ ! ఓకొర్ళ వీర్యార్దును(డా ! న దెచ్చి పెట్టుడనీ". (దితీమాలినా(డు, వారెవ్యరును బలికినట్టులేదు, ఏమిసేయును ? ఊరూరుదిరిగి వెదుకనారంభించినా(డు. తిరుపతికేగి శ్రీనివాసునికో గూడ మొఅువెట్టుకొనెనేమో ! అట్టిరొక కీర నయు( జిక్కలేదు, ఈ సమయములో నాత(డు - “రామాయణ కీర్తనలు - రచించి యుండెను, కొని _ శృంగారసదముల పై మమతపోలేదు. చమత్కారదృష్టి కొంత మందగించి యుండును, ఒకానొక దూతిక నాయికకు _ వెంకటేశ్యరుని సందేశము నీక్రింది వితమున విని పించదుచున్న ది.
పొడి
విభుని వినయములు వినవమ్మా ! విను అభయంబడిగే నయ్యో ! తాను
“పదకవితా పితామహు(డు = అన్నమయ్య“ 19
రహన్యమున (శ్రీరమణుడు పంపిన
విహరణలేఖలు వినవమ్మా !
అహిసతిశ యనం బతితాపంబై
బహువేదన కగపడెనట ! తాను
అరె! మాపతినీ యడుగులకె అ(గిన
వేదాంతరచన వినవమ్మా !
నీదయగానక నిమిషమెయగమై
ఖేదంబున నల(గెనటతాను
కింకరుడట ! నీ కినుక సేతలకు
వేంకటపతిగతి వినవమ్మా !
సంకెలేక నీచనవున జగములు
కొంకకిపుడెచే కొనెనట ! తాను --పెపదములో - నేదో సహజసొందర్య మున్నది. క్రొత్త (క్రొత్స యలంకారముల( గల్చింపవలెననెడి యాసతగ్గినది. ఈనాళ్ళలోనే శళకోపయతితో సంబింధమేర్చడినది, వారివద్ద వేదాంత విద్యాభ్యాసము సొ(గెను, వైష్పవులకు సంబంధించిన బాహ్యాచారము లన్నియ సమ్మతములై మొంట(బట్టినవి. వారిపైనిత(డు లాడిన కీర్తనలు కొన్ని. గలవు, ఇంతలో సాళ్వనరసింహరాయలు విజయనగర సింహాసన మాక్రమించెను. ఆత(డిపుడు చక్రవరి. ఒకనా(డిరువురకును గొప్ప స్నేహముగదా ! పె(గా( దనకు సామ్రాజ్యమిచ్చిన దన్నమయ్య యాశిర్వాదముతోనే ! అతనిని. జక్రవరి, పెను గొండకు బిలిపించికొనెను. పెనుగొండలోని ప్రకృతి, సాహిత్యదృష్టి కనుకూల మైనది. అందువలన - [ప్రభువుల విద్యాగోషు లచటనే జరగెడివి. అన్నమాచార్యు(డు పెను గొండకు బోయినాడు. నిండుగాదీరిన కొలువు. ఆ కొలువునకొ సరమవై ష్షవు డలంకా రముగ నున్నాడు, రాయలహృదముల్లానముగ నున్నది. వెంక టేశ్వదనిపె నొక శృంగారసదము బాడుమన్నా(డు. అన్నమయ్యయ నుత్సాహముగ నారంభించెను. హఠాత్తుగ నీక్రింది పాట దొరలినది,
నాదనామ [క్రియ “ఏమొకో! చ్రిగురుటధరమున
_ యడనెడ గస్తురినిండెను భామిని విభునకు (వాసిన పత్రిక కాదుగదా స 1
20 తెలుగులో వదకవిత
“కలికిచకోరాక్షికిగడ కన్నులుకెంపెతోచిన చెలువం బిప్పుడిదేమో ! చింతింపరె ! చెలులు నలువున |ప్రాణేశ్వరు పె నాటిన యాకొనచూప్పలు నిలువున (బెరుకగ నంటిన నెత్తురుకాదుగదా | Idi
“సడతికి చనుగవమెలుగులు పెపె(బయ్యెద వెలుపల కడుమించిన విధమేమో ! కనుగొనరేచెలులు ఉడుగని వేడుకతో ( బ్రియడొత్తిన నఖిశ+ రేఖలు వెడలగవేసవికాలప్ప వెన్నెలకాదుగదా ! .. mn
“ముద్దియచెక్కుల కెలకుల, ముతెపు జల్లుల చేర్చుల (a) అని య్ర్ వొద్దిక బాగులవేమో వూహింపరెచెలులు గద్దరి తిరువేంకటిపతి కౌగిటి. యధరామృతముల అద్దిన. నురతపువేళల అందముకాదుగదా |!” ఏ1
మరల (ప్రాతవయన్సునాటి శైలియే. తాత్కాలికముగ గలిగిన యత్సాహము. రాజునక్తు మహానంతోష మైనది. వారు సహజముగ దురహంకారులుగదా ! అన్నమయ్య వ్యక్తిత్వము నాతడు మఅచెను, అతని దీవనయును మఠచినాడు, ఇటువంటివదము నాప్రైనొకటి జెప్పుమని యాతని పట్టుదల. అది అన్నమాచార్యుల కిష్టములేదు, రాజు చాలసారులు (బితిమాలెను. అన్నమయ్య ' వినలేదు. నరసింహరాయని యహంకార ముత్తాలమైనది. “మూరురాయరగండ” = సంకెల వేయించినాడు అతనికడనున్న సంకెళ్లలోనిది దొడ్డదట. అన్నమాచార్యు( డేమిచేయను ? అత(డు (శ్రీహరిని దలంచి యొకపొట బొడినా(డు. సంకెళ్ళు విడిపోయినవి. ఆపొటయిది---
ముఖారి.
ఆకటివేళల నలైన వేళలను- తేకువ హరి నామ మే దిక్కు మరి లేదు nen
కొఅమాలి యన్న వేళ, కులముచెడిన వేళ
జెరవడి యొరులచే జిక్కిన వేళ
నొరశైన హరినామ మొక్కే గతిగాక మలచి తప్పిననై న మరిలేదు తెజగు [ఆ
“న్బద్రరవీతా పీతామహు(డు - అన్నమయ్య” 21
ఆపద వచ్చినవేళ, నారడిబడిన వేళ
పావప్పవేళల భయపడిన వేళ
ఓపినంత హరినామ మొక్క పే గతిగాక
మాపుదాకా బొరలిన మటీలేదు తెజ(గు nS
సంకెల బెట్టిన వేళ, చంపంబినిచిన వేళ
అంకిలిగా నప్పులవా రాగిన వేళ
వెంక సేగు నామమే విడిపించ గతిగాక
మంకుబుద్ది బొదలిన మరిలేదు తెజ(గు ఆ||
రాయలు భయపడి-మరియాతని జోలికి పోలేదు. అన్నమయ్య శాళ్లపాకకోం తిరపతికో కదలివచ్చినా(డు. మరల నాత(డు నరసింహరాయలను గలిసి కొన్నట్లు లేదు, ఇక్కడి కన్నమయ్య జీవితములో నొక పెద్ద యాశ్వానము ముగిసినది, భగవచ్భ క్తి |ప్రదర్శిత మగుచున్న దేగాని_భగవంతు(డగుపించుటలేదు. (శ్రీనివాను( డాతనితో దోబూచులాడు చున్నా(డు. సాహితీ (బువు లన్నమయ్య జాతీయములను దొంగలించి తమవిగా( జేసికొని-కృ ప్తి సడుచున్నారు. అతని పాటలకు నకళ్లుగొట్టిరి, భాయాపహారములు జేయుచున్నారు. ఇవియన్నియ నతని హృదయమును బాధించినవి, తనకీ ర్తి వారు దోచుకొనుచున్నారని వగప్ప. ఎక్కడో యళశళ్ళాపల్యముదాగి యన్నది, అప్పుడు చెప్పిన పదమే యిది,
రామ [క్రియ “వెట్టులార ! మిరు వేరుక కలిగి లేడు అబ్బువంచి తడుకల్లంగరాదా He “ముడిచి వేసిన పువ్వుముడువ యోగ్యము గాదు కుడిచివేసిన పల్లె కుడువగారాదు బిడినొకరు చెప్పిన |ప్రతిచెప్ప బోతేను అడరు ్రీహరికినది అరుహము కాదు”
“గంపె డుముక దినగొనొక్క వరిగింజ తెంపున గలసితే. తెలియనెట్టు వచ్చు
22
తెలుగులో పదకవిత
జంపులం బలవరించగ నొకమంచిమాట ఇంఫెతే హరియందు యిచ్చు నా పరము”
“ఉమిసిన తమ్మలో నొక కొంత క[ప్రము సమ కూర్చి చవిగొని చవ్పరింపనేలా అమరంగ ఛాయాపహారము చేనుక తమమాటకూర్చితే దై వము నగడా!”
“చిబికి వేసినగింజ చేత బట్లగ నేల గబుక కెంగిలి బూరె గడుగంగ మరినేల? తొబుక కవిత్వాల దోషాల బొరలితే దిబుకార నవ్వడా ! దెవుడై నాను”
“మించు చద్దికూటి మిద నుమిసినట్లు మంచిదొక టిచెప్పి మరి చెప్పనేరక కంచుపెంచు నొక్కగతినదికితే - మట్టి సెంచువలెనే చూచు పెరుమాచ్ల దాని”
“పుచ్చినట్టిపండు బూజులోన నెయండు బిచ్చెనకవితలు బాతిగావెందు ముచ్చుగన్నతల్లి మూలనొదిగినట్లు న గ యట (ముచ్చిమి నుతులేల ! (మొక్కరో ! హరికి”
“ఊల్రిదిన్నకో మటూరకవున్నట్టు
జల్లెడనావాలు జారిపోయినట్లు
కల్లలు చెప్పియాకత కుత్త రములీక
మెల్లనేవుండితే మెచ్చునా ! దె వము” వ రు
“నేశిలీరకాయ, నేయిఅందు లేదు రాతినీరునికి వీరము యించుకాలేదు ఘాతబూరుగువండు కడుప్పునదూది . ఏకులనుడుగులు యెక్కునా ! హరికి”
“పద్రకవితా సితామహు(డు - అన్నమయ్య” 28
“ఇబుగువౌరెలుగరు _ పొరుగువారెలుగరు గొర బై నమాటలు గొణుగుచునుందురు పరులగాదందురు |బాతిగారుతాము విరసులట్టివారి విడచుదేవుండు”
“ఎన్నగ శ్రీవేంక పేశు తాళ్లపాక న అన్నమాచార్యులు అఖీలదిక్కులుమెచ్చ ఉన్నతితో బాడి రొక(డెవ్వ(డోదాను సన్ననొరనునట ! నమ్మతా ! హరికి”
--తనకు గొవ్పకీర్సి వచ్చినది. పదకవితా పితామహుడయ్యెను. “నంకీర నాచార్యు( డైనా(డు, మరి యేమేమో మైనాండు కాని = భగవంతు(డు చిక్కినదేదీ ? తానతని తై సంపూర్ణ దృష్టి నిశేపించినదేదీ ? అన్నమయ్య జీవితములో Hees నిజమైన సాధన యారంభమై నట్టున్నది.
ఇంతకుముందు సంసార “మమృతంప్పు నడబావి” గా నుండెను. తడిముద్దులు, చలివలపులు - మదనము[ద్రలు. ఇంటిలో జంగమ దీపములై నడయాడు పిల్లలు, అన్నమయ్యకు గొంతవయస్సు పడమటికి: దిరిగినది. శారీరిక దౌర్భల్య మేర్చడెను. జీవితమెన్ని గుణపాళములనో నేర్చినది. ఇప్పుడాతనికి సంసారము = “జలధిలోపలి యీత, జమునోటిలో(బ్రదుకు, చమురుదీసినదివ్వె, నమయించు పెనుదెవులు, సమ రంబులోనునికి, సంటిగట్టిన త్రాడు, చం్యదునిజీవనము, చలువలోపలివెండి, జలపూత బంగారు”. ఇంతకుముందు క్రీలనాత(డు చూచినచూప్పవేరు, నేండుగనుపడుపద్ధతివేరు, ప్ర “అంగనల ముఖాంబుజములు - అంగడికెత్తి న దివ్వెలు” = “ముద్దులకుచయుగములు” ముంగిట(బసిడికుండలు, ఇత వలె న క. యెంగిలిజేసినట్టీ శేనెలు, లింగములేని దేహములు లెక్కలేని [ప్రియములు, గరువంబులతోడి ఫోలుకట - కంచములోని వేడికూరలు, ఎడనెడ కూటములు - యెండలో నీడలు, తెలివినడని లేతనవ్వులు - తెంచగరాని వల్లె తాబ, మాటలోని మాటలు - మంచితనములోని నొప్పులు, నిగిడి తనివులేని యాళలు = నిప్పులమిదజిల్లిన నూనెలు, తమకము తాలిమి = దప్పికి నెయి (దావినట్లు, శ్రీజాతిని వలచి పెకొనగరాదు, వలదని తొలగరాదు' చిన్ననాండు గలలో(గన్నడి ముచ్చటగ మాటాడిన నాస్వామి - సావొత్మరింవండేమి ? అయన తప్పేమున్నది ? పిండికొలది నివ్పట్లు, ఎంతమాత్రమున నెవ్వరుదల(చిన నత(డంత
24 తెలుగులో పదకవిత
మాత్రమే. ఘనబుద్ధులకు ఘును(డు, అల్పబుర్భులకల్పుడు.- “నీరి కొల(దితామర |” ఆత్తని యవస్థ యిట్లుండగా-జనులాతని క అన్నమయ్యకు దెలిసియో శెలియకయో గొన్ని మాహాత్మ్యములు జరగినవి, తమ నొప్పులీత(డు దీర్చునని యొకేగుంప్పు తనకేమి యీబెడద?. తానొకవై పు భగవంతనికై పొట్టు పొరలగు చున్నా(డు. వీరా! - తమకోర్కెలకై పీకికొని తినుచున్నారు. కాదనలేడు - కట్టుకొన లేడు. “విరనపు జాలితో వేగుచున్నా(డు. మగడు విడిచినా మామ విడువనియట్లు నగినా-మనసు రోసినా లోకులు మానరయ్యా! తగిలేరు పొగిలేర, దైన్యమే చూసేరు. మొగమోటలనేరు. పొసగ దేవుడిచ్చినాపూజారి వరమివ్వనట్లు-తాను విడి చినా-లోకులు దన్ను విడువరయ్యా ! కొసలేరు, ముసరేరు, కోరిక దీర్చుమనేరు. "పసలేని పనులకు |ప్రాలుమాలేరు. మడుగుట తప్ఫీనా = నోము ఫలమిచ్చినట్లు - కడగి వేడుకొన్నా కానిమ్మనరయ్యా తడవేరు, తగిలేరు, దేవదేవా! యీ బుడిబుడి సంగా తాలతో నేనెన్నాళ్ల పొగులుదునని" = శ్రీనివాసునకు - నీవేది ంచికొన్నా(డు, తానా! వేసరికయగు వరకు చదివినా(డు, “'కాని-ఫలమేదీ?ో- అని యేడ్చుచున్నా(డు - “స్వామి! [బదు కనిత్యమని తెలియను, అయినను “బదుకంపే = పేరాస,” ప్రాణముతీపి. చావంటే వెరపు. ఇట్టి యజ్ఞానికి -జ్ఞాన మెట్లు గలుగును ? యోనిగతుడనై బుట్టి యోనికిమగ్నుడనై నాను, లోక బింద్భుడను, నీ బుద్ధెరిగేనా ! నేనా [-సిగ్గెలుగను, అయ్యా! నీ చేతిలోనివాడను, నీవే విచారించి కావవలెను. తనకేడ చదువు, తనకేడ శాస్త్రాలు, యెంత చదివినా-మనను చంచల బుద్ధిమానెనా | జడ్డుమానవు(డు చదువ చదువగా, ఆశ వడ్డి వారుగొక వదలెనా ! (గుడ్డి కుక్కసంతకు బోయి తిరిగిన _ దుడ్డు పె సైగాని-దొరకెనా ? తీడువెంకటదేవా ! నాగతియేమని”- వా పోవుచున్నా(డు. తాను చదివిన చదువు బదుకు చదువు, పూర్వులిప్రే చదివిరా ?
సామ౦త౦ “నొటికి నాడే నాచదువు
మాటలాడుచును మరచే చదువు”
“ఎనయగ నీతని నెబుగుటకే పో _ వెనుకవారు చదివినచదువు మనసున నీతని మజచుటికే పో! _ పనివడి యిప్పటి పప్రొఢల చదువు" “తెలిసి యితనినే తెలియటకే పో! _ తొలుత కృతయగాదులచదువు కలిగిన యీతనికాదననే పో కలియగంబులో కలరి చదువు”
“పదకవితా పితామహు(డు - అన్నమయ్య” 25
“పరమని వెంకటపతి గనుటకె పో - దొరలగు [బ్రహ్మాదుల చదువు సిరుల నితని మరచెడి కొజకే పో _ విరనపు జీవుల విద్దెలచదువు”
తన పరిస్థితికి దీన దీనుడై కుష్టకొను చున్నా(డు. - “స్వామి ! శుకళౌనకొదులు .నుఖమంది నట్టు-నిన్ను భావింప నేరక-మసిని కస్తూరియను కొన్నాను. నంసారముతో జిక్కువడుచున్నాను. బహ్మానందమెజుగని వాడనుగాన - పాపప్పహేయ సుఖమే నాకు బాతియైనది. చూపుల వై కుంళము జూడనివాడను- ప్రపంచమందలి తీప్పలే దిర మైనవి, (శ్రీహరిభ క్రి చాలనివాడను గనుక తోయరాని కర్మములే దొడ్డయైనవి. నాయంత నా జ్ఞానము నమ్మినాడ గనుక మాయప్ప సంసారమే మనసైనది. జియ్యా! నాకేది దిక్కు". అని కుములుచున్నా(డు.= “మనసా! ఇకనైన బుద్దిగలిగి మనుము, భక్తిని సాధించుము. పంతము విడువకుము, శివునివై రిచే. జిక్కువడరాదు సుమా! వయను 1ప్రాయములు కంతువారకము, కావడికుండలు, ఎంతేమేలు, యెంతేకీడు, యెప్పుడు నుండదు. కన్నవిన్నవారితో నెప్పుడును గాకుపడకుము. పుడమిలో( బ్రదుకులు పున్నమమాసలు, పోయివచ్చేవి. కన్నుల సంగాతము సేయకువే ! వన్నెల మాటలచెవిని బెట్టకువే ! వాసి విడువకువే !.” ఆ మనస్సు వినునా ! దాని దారి దానిది. “అయ్యో | నికనెవరు చిక్క”'ని- బావురని యేడ్చును. ఆ మనస్పెట్లు స్వాధీనమగును ? ఎండ లోని నీడ యా మనను = వానచేత కమలమువలెనాయె మనను. గోనె బట్టిన బంకగుణ మాయె మనను; మాన జిక్కిన కొలవంత మాయె మనసు, తేనె తేనెలోపలి యీగ తెఅగాయె మనసు; గడిరాజు (బదుకాయె కడలేని మనసు; నడువీధి పసరాయె మనను; గడకు గట్టిన పొతయైనది మనను; అడునులోపలి కంబమైనది మనసు; సిరిగలిగినదోట చేరు. నీమనసు” - అన్నమయ్యకు దిక్కుదోచలేదు. తాళ్లపాకకును. దిరుపతికిని ఆసువలె దిరుగుచున్నాడు.
ఇఫ్పుడు స్వామి ముందటివలె గన్చించుటలెదు. అతనిగూర్చి _ అన్నమయ్య 'శలప్పులు మారినవి, ముందటినై వేద్యాలు _ అలంకారాలు - పరుసజనుల పవాడాలు -వీనిపై జూపు మందగించినది. శ్రీహరి పాదతీర్ణనూనా(డు క్రొత్తగా నగుపించు చున్నది. అది- “మోహపొళాలుకోసి మోక్షమిచ్చే మందు, కారమై కంటగించని కడు చల్లని మందు, నూరని, కొచని యట్టి నున్ననిమందు వెలవెట్టీకొనితే వల్లనిమందు. నేప వెల్లంకులు గూర్చనటీ వెందువోనిమందు, గురుతై న "రోగాలు. గుణమనదేసే మందు. "'దురితములు. పెడబాపే దొడ్డమందు, నిరతము బ్రహ్మారులు నేరప్పతో స నరకము సొరనట్టీ నయమైన మందు” -స్వామిగూడ గంభీరుడై నాండు.
2 తెలుగులో పదకవిత
(శ్రీరాగం _ ఖండదాపు
“నిత్యాత్ముడై యుండి = నిత్యుడై వెలు గొందు సత్యాత్ము డై యుండి య సత్యమై తానుండు (పత్యక్షమైయుండి (బహ్మమైయుండు సం స్తుత్యుడీ తిరవెంకటాద్రి విభుడూ”
“ఏమూలరి లోకంబులెల్ల నేలెడు నొత( డేమూ రీ బహ్మాదులెల వెదకెడు నాత( p=) ౧ డేమూ రీ నిజమోక్షమియ్యజా లెడునాత( అ శ డేమూ ర్త లోకైక హితు(డూ మేమూ రి నిజమూ ర్తి నేమూ ర్రియను గౌడు మేమూ ర్తి తైమూరు లేకమైన యాత డేమూ ర్తి సర్వాత్ము డేమూరి పరమాత్ము( డామూ ర్తి తిరువెంకటాది విభుడూ”
“ఏదేవు దేహమున నిన్నియు జన్మించె నేదేవు దేహమున నిన్నియను నణగె, మణీ మే చేవు విగ్రహం బీ సకలమింతయును నేదేవు నేత్రంబులిన చంద్రులూ=
“మేదేవృుడీ జీవులిన్నింటిలో నుండు నేదేవు చై తన్యమిన్నిటికీ నాధార మేదేవు(డవ్యక్తు(డే దేవుడద్వంద్వు డాదేవుడీ వెంకటాద్రి విభు౦డూ”
oe వేల్పు పాదయగ మిలయునాకాశంబు . యేవేల్పు పొదమిశాంతంబినంత౦బు _యేవేల్చు నిశ్వాస మిమహా మారుతం వేవేల్పు నిజదాను లీపుణ్యులూ
“పదకవితా పీతామహు(డు _ అన్నమయ్య” ట్"
“యెవేల్పు సర్వేశ డేవేల్పు పరమేశ డేవేల్చు భువనైక హితమనో భావకుడు యేవేల్చుకడు సూక్ష్మ మే వేల్పుకడు ఘనము ఆ వేల్చు తిరువెంకటాది విభుడూ”
_ మరల తాళ్లపాకకు వచ్చెను, మనసులో దిగులు. “అయ్యా ! తిరువేంగడవా | నీ రూపమెట్టు పొడసూపేనో ! నా భాగ్యమెట్తున్నదో ! నాకే బుద్ధియానతిచ్చేనో ! కలిగిన నీ మాయయేగతిగడచేనో ! కోనేటిరాయా ! నాకెట్లాకివనమయ్యేవో ! | నొజన్మ ఫలమెట్టున్నదో ! నన్నెట్లు పాయకుండేవో ! శ్రీవెంకటేశా ! నిన్నెట్లు మెప్పించేనో | ఎట్లా నా క్షోరిక్ర చెల్లినో” -అని వాపోవును,
“వెదకి భావించినదో గట్టిగా నంతర్యామి కరుణించును. ఇంటిలోని చీకే యిట తప్పక చూచితే-వెంటనే కొంతవడికి వెలుగిచ్చును. అంటి కానరాని తన యాత్మ తప్పక చూచుకుం పేంగొబ్బున గన్సించును. ఎందుకు గన్సింవదు ? మించి కఠినపు రాతిమోద కడవబెట్టితే-అంచెలదానే కుదురై నట్లు పొంచి హరినామమే ప్రొద్ద- నాలుకతుదను-యెంచి తలంపదల(ప నుజ్ఞానమెందుకురాదు ? ఒక్కొక్క అడుగే ఒగి ముందు బెట్టితే-యెక్కు బౌ కొండై నా వడి యెక్కుదుముగదా !.-్రీవెంక పేసనిట్లు దిన దినమును సక్కనంగొలిచితే [బహ్మపద మెక్కకుందునా ?'. _ అని యింతలోనే ధైర్యము. “అయ్యో ! నాకెక్కడి దైవము; అత(డు బ్రహ్మాండనాథుండు, నేనొక్క మళకమును, నేను గోరునది యాతని (ప్రత్యక్షము, నక్కయెక్కడ నాకలోక మెక్కుడ? ఆవటించి నే జేసిన యపరాధంబులు వేవేలు. కావుమంచు వేడుకొనుచున్నాను. ఇది కడు సాహనముగదా ! అత(డు స్వతంత్రుడు. నేను మాయా పరతంత్రుడను, అతనిపై భ క్తిబేసి కనుటట ! ఎక్కడెక్కడికి? నేను మోసినది యేడుజేనెల శరీరము, అతండు. విరాట్సురుషు(డు, నేనతని ధ్యానింతునట ! ఏమి నవ్వులాట 1. అతని చి త్రమునాకు( రెలియదు. బయలకు మొటిబెట్టుచున్నాను. యెక్కడి కెక్కడ సంగతి + ” _ అని= యంతలోనే మరల నిరాశ యొక్కతెఅ, తనలోని కామాదులారలేదు. అవి కొత్త రూపమును గ్లైకొనుచున్నవి. “శ్రీహరీ ! నీవు నాకు లంచమిచ్చినచో సరి! లేకున్న శుచ్చపు స్స్ చేతలన్నియు(జెప్పెదను నుమా! గొల్లెతల వాడలో జీకటి తప్పు జేసినావు. వెల్లి విరిగ రేపల్లెలో వెన్నలు ముచ్చిలించినొవు. తల్లిబిడ్డల నొక్కవావిగ జేసికొన్నావ, పెద్దమోనువై పుట్టి యాకలికి(జిన్న చేవల(దిన్నావు, నీసరి దొవమజ(దికి బిండి . రొప్పినావు, గొటపుటసుర కామినులతోడ( గల్లలాడినావు, ఈడు. బెట్టికొని:
28 తెలుగులో వదకవిత
బోయెరాని యెంగిలిదిన్నావు. బలిచక్రవర్తి నిదిరిసినావు, శ్రీసతి పాదాలు నీమెడలో నంటిగట్టీ కొన్నావు, ఇవియన్నియు బైట బెఫైద'నని బెదరించుచున్నా (డు.
“ఓ రోరి వెంకపేశా ! నీవేమి తెలివిగలవా(డవు. నీవునునావలెనే యొక వెల్లి వాడవు, అజ్ఞానముతో నిన్నొల్లని నరులనందణను వీరడివై మోయుచున్నావు( వెట్టి గాదా నీవు ? 3] 'నారసేరు తడలితే నాపేరంటావు వెజ్టివోడవుగావా | బంటులై స కెల్ల పరతం|త్రుడవై వెంట వెంట తిరిగేవు. అంటి రెండు కుచేలుని అటుకులశే మెచ్చేవు. వింటే మాకు నవ్వవల్చీని ! పావనమై లోకమెల్స్ల (బదుకుడటంచు. పేరులు వేవేలు పెల్టుకొన్నావు, (శ్రీవెంక పేసడవై వేవేగ నెవ్వరికై న వరములిచ్చేవు, ఓరి వెల్టీవాడా |"_అని హాస్యమాడు చున్నాడు,
“నేనొక్కండ లేకుండితే నీ కృపకు బా(త్రమేది ? పూని నావల్లనే కీ ర్పిబొందేవు నీవు,” -అని సవాలు చేయచున్నాడు. “నీకు నన్నుగాచుట ధర్మమయ్యా ! నీపొదము లకు మొక్కుచున్నాను. స్వామీ ! చేసిన పాపము చెప్పిన బోవునని=నా దోషము లన్నియు నెటి(గించు కొనుచున్నాను. నాపాపములకీ నరకొలుచాలవు, నేనె త్రిన జన్మలు (వ్రాయటకు వనములలోని తాటాకులుచాలవు. నా అనాచారపుపెంగిలిని నదులు పావనము చేయజాలవు, స్వామి ! నేను నీ సూత్రప్పు(బ్రితిమను, నాగుణాలు తలచకు. నీగుణాలే తలచుకో ! తిరుమంశ్రమేనన్ను దెచ్చి నీ సొమ్ముగా(ేసినది. నీ వెత్తిన అభయహస్తము మావంటి వారికొకేగదా! అయ్యో ! పంచేంద్రియముల రాచ పైరు చేసితిని. పాన పుణ్యములనే బిందె జిక్కినాను. సంసారమనే ఓదము'పె నడచింకూపప్ప జన్మముపాలై కూయుచున్నాడను. ఆనలనేటి పెద్ద అంగిటి గౌలాలు(మింగి, కో సేట్రి మాయవంటింటి కుందేలై నాను, చిత్తమనే ee కొల్తలాడి-కామాదుల నే తలారు లకు జిక్కినాను. కొంతల మోహమనే కారడవిలో? జిక్కి, విజ్ఞాన మార్గమును దప్పి నాను, నన్నెవ్వరుద్ధరింతురని" తహతహలాడు చున్నా(డు.
“అబ్బా! యీ నరజన్మ మెంతచెడ్డది ! హీనదెసలబొంది యిట్రనుండుట కంటె- నానావిధులనున్న నాడెమేలుగదా ! అరుదై న క్రీమికీట కాదులందునబుట్టి పరిభవములెల్ల బడితిని, ఇరవై నచింత నా డింతలేదు. అయ్యో! యీ నరజన్మమునకం టె నాడెమేలు; హేయజంతువుల యందుబుట్టి పలువేదనలనెల్ల బడితిని. కలిమియ లేమియు గన నేడెటింగి = నలగి తిపగుటకంట నాడెమేలు” అని నరజన్మము నసహ్యించుకొను చున్నాడు, ఈ విషయమునే శ్రీమద్భాగవత మిట్లన్నది.
“సగదకదితా పితామహు(డు _ అన్నమయ్య” 29
“యళ్చమూఢ తమోలోకే, యళ్చబుద్దెః పరంగతః కావుభౌ సుఖమేధేతే, కి శ్నత్యంతరితో జనః”
అన్నమయ్య వేదన, జే శోకముయొక్క వ్యాథ్యానమే, “అబ్బా! ఈ జ్ఞానమెంత Ma దో
చెడ్డది. మతికంపె వెలినున్న మంటమేలు, చతురులౌాటకంట జడుడౌటమేలు” _ అని
నానా యాతనలతో దుఃఖములతో సుడిజుట్టుకొని పోవుచున్నాడు.
“స్వామి! నీదయలేక యెవ్వరును దరింపలేరు, నేను నిన్ను కనుగొన లేదని - నామై యెందుకుకినుక ? నిన్నెవ్వరు నిజముగా కనుగొనిరి ? జటాయువునకు మోక్షమిచ్చితివి, హరునివిల్లు విరిచితివి రాతికి ప్రాబమిచ్చితివంపే - నిన్నువారు నమ్మిరా ! నరుడంటనాడిరి. సరయువులో వై కుంళమును జూపితివి, పమ్మిమారుతికి బహ్మపట్టమిచ్చితివి, దుమ్ముగ రాక్షసుల కుత్తు మురు సేసితివి, నీిన్నునమ్మిరా ! రాజవంటనిరి, విభీషణుని 'కెందును జెడని పట్టమిచ్చితివి, పరశురాముని గెలిచితివి, నమ్మిరా ఆనాటిజనులు ? “దశరథుని కొడుకేగదా |” = అన్నారు. దేవా! ధర్మరాజు వంటివాడే = నిన్ను మజదివని ([బిమసెను, ఇంక - యెలుకతోడి వివేశ మెవరికున్నది ? గరుడవాహానమెక్కి బాణునిచేతులు నరికి తిరిగితివి. నీవు దేవుండవని నమ్మరై రి. నరకాసురుని జంపి _ నాతుల పదారువేల = వెరసి పెండ్రాడీనది వివేకింపలేరై 6. బలు. శంఖచ క్రములుపట్టి బాలకులదెచ్చి - తెలిపిన నమ్మరై రి, సొగసి విశ్వరూపముజూపి _ య(గ్రపూజగొన = వెలయనీమహిమలు వివేకించరై రి, ప్రక్కన (గ్రౌపదిగాచి = బ్రహ్మచే (మొక్కించికొని దికై సాన, నమ్మరై ర దేవుండవని; (క్రీవెంకేశా ! నేను తెలియలేదని నీకేమి కోప” _ మని తగవులాడు చున్నాడు.
“ఎలమి హరిదాసు లేజాతి యైననేమి ? తలమేళ ! కులమేల? తపమె
కారణము, కాకమువల్ల, ఘనమెన యశ్యత్రముప్పట్లదా ? గుల్లలో ముత్తెము జన్మింపదా ! కం యు థి టి యి జి
విషలత, నిర్విషము బొడసూవదా ! మహానుభావ లెందుబుట్టిననేమి ? చిడిపిరాళ్ళలో విలులె న వ|జములుబుట్టవా ? యీగలవలన తేనెగలుగదా ! వెడగుపిల్రిమేన జవ్వాది బుట్టదా ! ఉడివోని పృుణ్యులెందుదయించిననేమి ? వంకములోబుట్టదా పరిమళ దామర ? పొంకప్పకీటములందు పట్టుబుట్టదా ! (శ్రీవేంకటేశు గొలిచినదాను లెందుబుట్టిన నేమి ?” అని కులము నీసడించినా(డు.
ఫ్ర0 తెలుగులో వదకవిత
“భగవదవచారము - భాగవతాపచారము లేక = దేవతాంతరమును గొల్వక - “ఆచార్యుని బగివాయనిదే = పరమవై ప్షవము, దురహంకారము = దుఃఖము సుఖమును బొరయక - [పొక్ళతుల పొంతబోవక = దర్శనాభిమానాన ధర్మము వదలక, పరిశర్ధి నుండేదే పరమవై ష్షవము, ఉపాయాం తరములొల్లక - భక్తి చేపట్టియెపుడు తీర్థ ప్రసా దేచ్భతోడ (శ్రీ వెంక పేళనిలయుండె గతియని = |ప్రవత్శిగలుగుటే పరమవై ష్షవొఎమని చిట్టముగా స్థిరీకరించి కొన్నాడు. “పరమ వె వై ష్తవాచార సంగతియే _ సంధ్యా “వందన మని - కర్మమార్గముపై మమత దొలగించి కొన్నాడు. “స్వామి ! నా శక్తిపై నాకు 'నమ్మకములేదు. “శ క్తిగలిగితే నీసరసదేవుండగానా 2?” _ అని విన్న వించికొన్నాడు. “కర్మము, కర్మమని యేల మభ్య పెటైదవు, కర్మము - ధర్మము నీకల్పితములేగదా ! యెట్టునీకువలసిన - యేషనిమైన నాను” _ అని మొండికి దిరిగినా(డు. “నా అజ్ఞాన మెప్పుడు నహజమేగదా ! నాకు జ్ఞానము ఎట్టవచ్చు” - నని “నేను జ్ఞానియైననే నీవు రకింతు” = వను సిద్దాంత మునకు దెబ్బగొట్లినా(డు = “మనసు నీయదీనము, మాటలు నీవాడేటివి, తనువు నీవు పుట్టించిన ధనమిది. నీసంపున దీనిని మోయు చున్నాను నేను నీవుచేసిన మానిసిని, వెలినీవే, లోనీవే, వేడుకలెల్లానీవే* . యనెడు ఉన్నత శిఖరము లెక్కీనా(డు, “హరిదలచు పంచ మహాపొతకుడై నా (బ్రాహ్మ ణోత్త ము” - డనే గొప్పధైర రము సేకరించుకొన్నా (డు “శరణంటే, నేనీట్టి జన్మము లెల్ల చింతించ = నీనామము, భవహరమై యుండగను” - అని నిశ్చింతగా = గూరు చున్నాడు. ఇకనేమున్నది ? - భావసంగతులకు పరవళమె తొడవు”. ఆపారవళ్య ములో నాతనికి (శ్రీనివాసు డెన్నిసారులు దర్శనమిచ్చెనో ! అన్నమయ్య గడపినది మహావేదో నామమయమైన జీవితము. పొందినది సర్వోత్తమమైన ముక్తి,
ఇతని కవిత్వమును గూర్చి = మాన్యులు ్రీ రాళ్ల పలి అనంతకృష్ణశర్మ గారిట్ల న్నారు, “అసాధారణ భావన = స్వతంత్ర నుధురధారో - భానములలోని అసందిగ్థ మైన ఆర్జవము = విషయవై విధ్యము అన్నమయ్య కవితలోని (ప్రధానగుణములు”,
శ్రీకృష్షశర్మ గారిలో నంయమన మెక్కువ. కాని - అన్నమయ్య విషయములో నది కొంత. యెక్కువై నదేమో యనిపించును. వారితీర్చు నంగీకరించుచునే యీ విషయమున నాదికొంత చేర్చున్నది, తెనుగు పదములను జోడించుటలో దిక్కు నకు గుడిచేయి యన్నమయ్య, భావనా (ప్రపంచములో విళ్ళంఖలముగొ( దిరుగాడు నన్నమాచార్యులను దిక్కన్న లేరిగూడ చూడలేడు. అతనిచేతిలో భాష మైనమువలె
“వదకవితా పితామహు(డు ౬ అన్నమయ్య” 31
వంగును. ఆకవి యొక్కొక్కభావ మొక్కొక్క నందనవనము, అన్నమయ్యలో ౪ గవిత్వమును వెదకుట - సముద్రమున కేతమెత్తుటు అది సర్వాంగీణమైన చక్కెర బొమ్మ; ఎక్కడ తీపుగానుండదు ? ఇక - నాతని సంగీతము; తాళ్ళపాకవారి రచనలు- అర్జీ = భావ (ప్రధానములు; త్యాగరాజువలె నాద = రచనా |ప్రధానములుగావు; వారి రచనలకు సంగీతమల్బమైన యపస్కారము; ఇతర భజన కీర నలలో నున్నంత సంగీత వాసన గూడ తాళ్ళపాక వారిలో దొరుకుట గష్టమే. వారీ జాతీయములు - నానుడులు - అనేక (ప్రబంధములకు జీవనొషధములు. ఒకొక్కసారి యొక్కొక్క గంధర్వుడు భూలోకమున నవతరించును. అన్నమయ్య యట్టి గంధర్వుడు. ఆజన్మలో నా గంధర్వుడు ము క్రినందెను.
క్షేతయ్య పదకవిత బాలాంత్రపు రజనీకాంతరావు...
గురువద్య విద్యకు ఆద్యుడు నన్నయభట్లారకుడు అయినట్లుగా తెలుగున పదకవితలో ఆద్యపట్టమునకు అర్హుడయిన ఆచార్యుడు పదకవితా పితామహుడని పేరుకెక్కిన అన్నమయ్యయే, బహుళాంధ్రోకి మయ (ప్రపంచమును వాగనుశాననుడై న నన్నయ వెలయింపగా, కుండలీందుడయిన తిక్కనసోమయాజి తన్మహనీయ స్థితి మూలమై నిలిచినట్లుగా, పదకవితా ప్రపంచమును వెలయించినవాడీ అన్నమయ్యకాగా, తన్మయనీయస్థితి మూలమై నిలిచి, నిలబెట్టిన కామయాగ సోమయాజి క్షేత్రయ్య.
అన్నమాచార్యులనాడు వదం అనేమాటను పాటకు పర్యాయపదంగానే వాడే వారు. అది శృంగారపదం కావచ్చు, అధ్యాత్మపదం కొవచ్చు. అయితే, అన్నమయ్య గాని, ఆయన కుటుంబంలోని వాగ్గేయకారులై న కొడుకూ, మనుమలుగాని, తమ పదా లన్ని వేంక పేశ్వరాంకితములుగొను, వేంకేశ్వరుడే నాయకుడుగాను రచించడం, చేత, అవి అన్నీ భగవన్నాయకములూ భగవద్గుణ కీర్తనములూ కనుక, ఆ పదము లను సంకీర్హనములని కూడా అనేవారు. అన్నమాచార్యులు సంకీర్తన లక్షణములో ఆమూలా[గంగా ' వివరించినది సంకీర్త నమునకూ పొటకూ పర్యాయపదంగా వాడిన సదముయొక్క లక్షణమునే. అయితే కేత్రయ్య కాలంనాటికి “శృంగార రసమయమై. రాగతాళ నిదిద్ధమైన రచనకు “పదము” అను సంకేత నామము వాడుట నంగీత రసికుల సం|పదాయమైనది” క్షేతయ్యగారి నాయిక ఒకామె “పదము పాడగా వినేవో, చదరం గమే చూచేవో అని మువ్వగోపాలుని మురిసిస్తూ అడుగుతుంది - “ఏమనే వానతీరా అనే పదంలో, ఇక్కడ పదం అంపే శృంగార పదమే,
పదములు శృంగార వధూ
మృదు మధుర మనోజ వాక్య మి[శములె నన్ ఖా యె
విదితార [గౌ మ్యోకులు
థి చి
పదిలముగా పొంక మెరిగి పలుకగ జెల్లున్,
పురుషోక్సి నంస్క్భాతంబును,
తరుణీ వాక్యమున [పాకృతము, నీచవధూ
క్షేత్రయ్య వదకవిత 33
పరిభాష నితర భాషలు పరగిన (క్రియ నుచిత భాష పదముల జెల్లున్ సా
అని అన్నమాచార్యులు తమ సంకీర్తన లక్షణంలో చెప్పినట్లుగానే తాళ్ళపాక వారి శృంగారపదాలలోను, అలాగే క్షేత్రయ్య పదాలలోనూ కూడా, శృంగారనాయికల , ముద్దులొలుకు మాటలలో శేటతెల్లముగా అందరకు విన్నవెంటనే అర్ధము తెలిసే (అనింద్యమయిన) గామ్యోక్కులూ వాక్యాలూ కొల్లలుగా దొరుకుతాయి పురుషులకు ఉదా త్రమయిన సంస్కృతమూ, స్త్రీలకు |ప్రాకృతమూ, ఇతరములైన నీచ వధూ పా(త్రాదులకు వారివారి కుచితమైన భాషారీతులనూ వాడవలెనని రూవక లక్షణకారులు నిరేశించిన (పకారంగానే పదాలలోని పా(తతోచితభాష ఉంటుంది ఈ లక్షణం మూలాన్ని తేలే మరో ముఖ్యమైన విషయం ఏమంే, నాటకములోని పాత్రల సంభా షణ సందర్భములే ఆ పొ|త్రలకుచితములై న భాషారీతులలో వారి సాత్వికాది భావాలను ప్రదర్శించటానికి అనువయిన గేయ రచనలు పదములు అని. అందుచేత, గేయచ్భందో నిబద్ధమయిన పదములోని సాహిత్యమును రాగతాళములకు అనుగుణంగా పొడడమే కాకుండా, ఆంగిక విన్యాసం ద్వారా అభినయించడ౦ కూడా ఆవశ్యకము అని స్పష్టవడుతుంది.
పదకర్శ లయిన అన్నమాచార్యులూ, కేతయ్యా$, తమ సంగీత, సాహిత్య నాట్య విద్యాదక్షతతో, కామత౦(త, కావ్య, నాటక, అలంకార శాస్త్ర వై దుష్యంతో, అపారమైన జీవితానుభవ పురస్కృత మైన కళానిర్మాణ కౌశలంతో, కామెక్కడఉం టే అక్కడ పరిపూర్ణ సరస్వతీ మూర్తులై శిష్య (ప్రశిష్యలతో నిత్యము గాన, నర్తన విద్యావివాద కా (వదర్శనలకు అధిష్టాన గురువులుగా అశేష గొరవమర్యాదల పొందిన అదృష్టవంతులుగా కానవస్తారు.
క్షేత్రయ్య బాల్యంనాడు కృష్ణానదీ తీరంలో, ఆలయ మంటపాలలో, భక్తజన సంకీర్తన గోష్టులలో అన్నమాచార్యుల పదాలనూ, సిద్ధేరదుని నృళ్యకలాపొలను, నారాయణ తీధల యక్షగాన తరంగాలను, దేవదాసీ లొకవంకా, కూచిపూడి వారొక వంకా నృత్యగాసాభినయాలద్వారా (ప్రచారం చేస్తూండినప్పుడే ఆయన హృదయంలో వాగ్గేయకార, నాట్యాచార్యాంశములు మొలకెత్తి ఉంటాయి. క్షేత్రయ్య వర్థమానుడై న యవ విద్వాంసుడైన నాటికే, నారాయణతీర్ధ్థలూ, కొందరు కూచిపూడి భాగవత బృందములవారు తంజావూరుకు ఆముష్మిక సంతృ ప్రికోసమో, ఐహిక రాజపోషణ
34 తెలుగులో వదకవిత
కోసమో వెళ్ళినట్లు విన్నవాడై తానుకూడా శ్వేశ్రాటనమూ, నానారాజదర్శనమూ చేయ పూనుకొని సుమారు ౨౫ ఏళ్ల వయన్సులో ఉన్నప్పుడు స్వదేశం విడీచి పర్యటనలు చేస్తూ మనకు తెలిసినంతవరకు మొదట దర్శించిన రాజాస్థానం తంజావూరు రఘునాధ నాయకునిది. ఆ తర్వాత ఎన్ని రాజొస్థానాలకు వెళాడో, ఎన్ని క్షేత్రాలు దర్శించాడో, మొవ్వ వరదయ్యల్లా మువ్వగోపాల భక్తయోగిమైన మేత్రజ్ఞుడిగా మారి, పేరు (ప్రఖ్యాతులు గడించాడు.
అన్నమాచార్యులకు తరువాత రెండు శతాబ్దాలలోను నారాయణతీర్టులు, భద్రా చల రామదాసు. క్షేత్రయ్య - ఈ ముగ్గురి చేతులలోను మన సంగీతం మూడు మార్గా లను (తొక్కింది నారాయణ తీర్ధల కృషిలో భగవత్ సంకీర్తనం (ప్రధానంగా అధ్యా త్మిక బోధ ఆదర్శంగా ఉంచుకొని, శృంగారాన్ని బొపచారికం చేసుకొని, ఒక పక్క నాట్యాభినయ యక ములయిన యక్షగానములకు ఊపాంగమౌతూ ఇంకొక పక్క భజనపద్దతి ప్రాచుర్యానికి దారితీసింది, రామదాసు కీర నలు భక్తిరస పరమావధిని సాధించి, పామర జనంకూడా భకి మార్గాన తరింపగల భజనగోష్టుల వ్యాప్పికీ కారణ మైనాయి. క్షేత్రయ్య మార్గం శృంగారాన్ని (ప్రధానంగా స్వీకరించి. ఆధ్యాత్మ బోధ అంతర్గర్భితంగా సాగుతూ నాట్యానికీ అభినయానికీ ఎక్కువ (పాధాన్యాన్ని ఇచ్చింది.
సంగీత సంప్రదాయ ప్రదర్శనిలో సుబ్బరామ దీక్షితులు (వ్రాసినట్లు క్షేత్రయ్య పదములలోని పల్లవి, అనుపల్లవి, చరణములతో క్రమముగా రాగవృద్ధి ఎట్లు చేయ బడినదో, ఒకే రాగమందలి వివిధ పదములలోని స్వరసంచారములు గమక భేదములు, అలంకారములు, పదము యొక్క భావమునకు అనుగుణముగా రసమును పోషించుట ఎట్టుండునో, ఎన్ని భావ బేదములకు ఒక్క సంగీఠానుభవము యెంత (పభావంతముగా నిరూపించునో వ్యక్తము కాగలదు. ఎత్తుగడ, తర్వాతినడక, స్వర సంచారములు, కూడికలు, పోకడలు, రాగము యొక్క జీవకళను పదగమనములో చిప్పిల్ల జేయ చుండును క్షేత్రయ్య రాగస్వరూప చిత్రము అతి సుందరము. మనోహరము, అదివర కెవ్వరును రాగమున కిట్టి అందమును తీర్చి దిద్దిన వారులేరు. ఇట్టి రాగ రచన చేసి, రాగమునకు రస సిద్ధిని కల్పించి, రాగము మ, సంపూర్ణ న్వహసమును నిరూపించి, సంగితములో రాగమునకు గల ఉన్నత స్థానమును నిర్ణయించి, క్షేత్రయ్య _ తర్వాతి వాగ్గేయ కారులకు సంగీత వేత్తలకు మార్షదర్శకుడయినాడు.
శ్షేతయ్య పదకవిత 35
వరదయ్య మొదట సంగీత, సాహిత్య, నాట్యాభినయాలంకారాది విద్యలను అభ్యసిస్తున్న రోజులలో తన నహపాఠియైన ఒక రేవదాసిని (పేమించినవాడు. . ఆమె కూడ సామాన్య స్త్రీ కారు. చక్కదనము, యౌవనము మాటలట్టుండ, క్షేత్రయ్యను పదరచన చేయమని హెచ్చరించుచు, అతడు చెప్పే ముద్దు కవితను (వాయచూ, అయో సందర్భములలో ఆ పదములను పొడగలుగుచు, ఆ కవికా రహస్యముల నెరిగి మెప్పించగలది; ఆట పాటలలో నేర్పరి,
కేదారగొళ _ ఆది.
పిలున నం'పె నన్నీవేళ - (పేమ మిరగా నిపుడు చెలియ మువ్వగోపాలుడు ఆ చిత్తము ర౦జిల్ల నేరు విరిబోణిరో రమ్మని _ విరుల జడను జట్టే వరువమయిన నాటికి “పెడి యిదే ననుచు మరువకుమో మాట = మన కిద్దరి కీ పూట. చెరకు విల్తుడే సాక్షీ = చెలి యనిన నా సామి... .ఎమ్మెకాడు నేను - నెనసిన చిన్ననాడే
సమ్మితిగా నొకచోట = చదువుచుండగ
పమ్మిన వేడుకతో - భామ నీవు (ప్రొఢవై శే కమ్మవిల్తుని కేశ = కల సేమన్నది నిజమై... ఎలమావికోటలో = నింపొంద నొకనాడు
యెలమి గొరిపూజ = సలుపుచుండగా
అల మువ్వ గోపాలు _ డగు వేంక పేపడు కలువలశయ్య పె - గలసే మన్నది నిజమై.
“ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే' అను పదంలోను, “ఠడణిరొ నే నందాక జీవము బిట్టుక తాశియండేనమ్మా అను పదంలోను (పేయసీ వరదయ్యల తొలి వలపునాటి విరహావస్థలు సూచితము లవుతున్నవిః
వీరి యీ సాహచర్యమునాటికి క్షేత్రయ్య మువ్వగోపాలునిపై పదములు. చెప్పి ఊండడు. ఆనాటికింకా “నూనళరుని పాటలు. సొంపుమోర పాడుకొనుచు' ఇష్టా విలాసంగా ఉండివుంటాడు. ఆమె గోపాలస్వామి ఆలయంలో న్నర్తకి అయి ఊండరం చేత, వీ రప్పుడప్పుడు ఆలయంవద్ద సమాగమాలు జరుపుతూ ఉండినవ్చ డొకనాడు,
36 తెలుగులో వదకవిత
ఆమె ఆతనిని గోపాలస్వామిపె పదరచన చేయకూడదో ! అని (వబోధించి ఊండుననీ అత డందుకని దీక్షబూని ఆనందభైరవి రాగంలో ఆదితాళంలో
(శ్రీపతి నుతు బారికి నే నోవలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా?
ఏపొద్దు దానింటిలోనే కాపెయండి నీ సరస స ల్లాపాలా మువ్వగోపాలా ?
అని మొట్ట మొదటి మువ్వగోపాల పదం = ఆ ముదతో రచించాడు. (క్రమ క్రమంగా యీ పదరచనవల్ల కలిగిన అలౌకికానంద పారవళ్యంచేత అతని ఆంతర్యం మారి, జీవితాంతంవరకూ గోపాలాంకితంగానే వదరచన చేస్తూ వచ్చాడు,
ఇతడు దర్శించిన క్షేత్రాలు ‘
క్షేత్ర స్థలము వేలుపు పేరు రచించిన పద సంఖ్య
౧, మన్నార్లుడివద్ద నున్న మహాదేవ శ్వేత వరాహుడు
పట్టము, వరహూరు ఆది వరాహుడు ' ౩ పదములు వ చిదంచిరం_ఆనాడుతిల్లై అనిపేరు. తిల్ల గోవిందరాజస్వామి అ ౩. కడప వేంక పేశుడు జవ ౪ కంచి వరదరాజస్వామి, చెవ్వంది లింగడు ౧౩౬ ,, ౫. వేదారణ్యమో _వేదపురియో వేదనారాయణుడు, వేదప్పరి
నిలయుడు .. త్ర as ౬. హేమకూటము హేమా ద్రిస్వామి
విజయనగరం వద్ద-తుంగభద్రఒడ్డున విరూపాత్షడేమో బ్ ౭ యదుగిరి _ చెలువరాయడు ౧
(మైనూరులోనిదని ఒకరు, గుల్పర్గ వద్ద నున్న యాదగిరి అని మరొకరు చెప్పినారు.)
క్షేత్రయ్య పదకవిత 37
రా ఇనప్పురి-కోడపజిల్లా ఇనం|బోలు ఇసప్పరిసొమి ౨ పదములు కా. తిరుమల శ్రీవెంక రేశుడు ¥ ౧౦. తిరవళ్లూరు వీరరాఘవస్వామి fe స్మ ౧౧, (శ్రీరంగం (శ్రీరంగేశుడు..రంగనాథుడు ౨ న ౧౨. మధుర మధురాప్పరీశుడు_నుందరేశుడు ౧ పదం ౧౩. సత్యపురి-చిత్తూరుజిల్లానత్య వీడు వాసుదేవుడు ౧ ౧౪+ పొలగిరి-కర్నూలు తాలూకా చెన్నడు-చెన్న కేశవస్వామి ౧ ,, ౧౫, శ్రీనాగశై లం-శ్రీశై లం మల్లికార్లునస్వా మి ౧ ౧౬, చలువ చక్కెరపురిచ|క్రపురం చలువ చక్కెరపురి నిలయుడు ౧ ,, ౧౭, కోవళ్లూరు కోవళ్లూడ మువ్వగోపాలుడు ౧ ,,
౧౮. కదిరి[గామం (లంకలోనిదని సాంబ మూర్తిగా రన్నారు, రాయలసీమ కందదేవుడు లోనిది కావచ్చు)
సుమారు ౧౮ పుణ్యక్షేత్రములలో ఆయా వేల్చులను గురించి పదాలను రచించి నప్పటికీ, అన్నింటిలోనను ఆ వేల్పులకు మువ్వగోపాలునితో అభేదం పాటించాడు కేతయ్య. గోపాలభకుడై నా, శివకేళవాభేదం పొటించినవాడు,
తాను విజయం చేసిన రాజాస్థానాలు, తాను రచించిన మొ త్రం పదముల సంఖ్య ేవగాంధారీ రాగపదంలో పేర్కొన్నాడు :
వేడుకతో నడచుకొన్న విటరాయడే...
ఏడు మూడు తరాలనుండి యెందునాగొని యెవశే
కూడుకొని మువ్వగోపాలుడు కృప గల్లినా విభుడు... మధుర తిథనులోం[దుడు - మంచి బహుమానమొసగి యెదుట గూర్చుండుమని యెన్నిన యిమ్మనెనే
యిదిగో రెండువేల పదము లిపు డెంచుకొమ్మనిన చదురుమోదనే యన్న సామికి సంతోష మింతింత గొదె... ఆశమోర తంజాప్పురి నెలకొన్న విజయరాఘవుని
వెలయ మనుజుల వెంబడి వేగమె పొడగాంచి.
38 తెలుగులో పదకచిత్త
చలువ చప్పరమున నుండగ చక్కగ వేయి వదముల'.. పలుకరించుకోగానే - బహుమాన మిచ్చి నొవేళ... బలవంతుడై గోలకొండ పొదుషా బహుమాన మిచ్చి తులసిమూర్రితో వాదు = తలచె నావేళ
వెలయ మువ్వగోపాలుడు - వెయ్యిన్నేనూరు పదములు నలువది దినములలోన నన్ను గలిని వినిపించెనే...
ఈ పదానికి రాగం యదుకుల కాంభోజి అనీ, దీనిపేరు = మేరు పదమనీ సంగీత సర్వార్థ సార సం[గహంలో ఉన్నది. మూడవ చరణంలో గోలకొండ పాదుషా దగ్గర చెప్పినవి వెయ్యిన్నూరు అని సంగీత సంప్రదాయ ప్రదర్శినిలోని పాఠం. ఈ పదము లనుబిట్టి క్షేత్రయ్య రచించిన పదముల మొత్తం సంఖ్య ౪౫౦౦ కాని, ౪౧౦౦ కొని
అయి ఉంటుంది.
వరదాంకిత పదాలు :-_
క్షత దై వఠాంకిత ములుగా క్షేత్రయ చేసిన పదాలలో కంచిలోని వరదరాజును గురించి ౧౩ పదాలు, కంచియందలి చెవంది లీంగని గురించి ౨ పదాలు ఊన్నాయి. వరదరాజును చెవంది లింగడును ఒక్కడే దై వమయి ఉండవచ్చని (శ్రీ విస్సా అప్పా రావుగారు అభి[ప్రాయపడినారు, పరమార్థంలో యిద్దరూ ఒరే దైవం కావచ్చునేమోగాని, వరదరాజు వై సవార్చితుడును, చెవంది లింగడు శై వార్చితుడైన ఏ ఏకామేశ్వపడో అయి ఊందురని శన కేళవాభేదము వ్యంగ్యముగా చాటడానికని చక్కని దయగలదా అనే పదంలో.
దక్కని దయగలదా యిది నీజొగా చెవందిలింగా యిక్కడికి వచ్చిన దెమో హెచ్చు కంచివరదా చెలికాడ నిను చూడవచ్చితి చెవందిలింగా
తెలిసె మా యింటికి రొనిదేమో కంచివరదా... ఎవ్వడో యీ పడకింటిలో నవ్వేది చెవందిలింగ మువ్వగోపాలుడు గాక మరెవ్వరు కంచివరద..,
చెవందిలింగా, కంచివరదా అని నాయిక ఒక్కరినే సంబోధిస్తున్నట్లు రచించా డని మా అభిప్రాయం. శవకేళవాదై పతం నిరూపిస్తూనే, యీ పదములో 'గోత్రస్థలనంి
శ్షేతయ్య వదకవిత 39
అనబడు కొమశౌస్త్ర లక్షణానికికూడ దృష్టాంతంగా నాయిక సంభాషణలో జొచిత్యభంగం లేకుండా ముగ్గురు నాయకుల సేకులు సంబోధింపజేశాడు. ఇదీ, యింకా యిలాటి వెన్నో దృష్టాంతాలు క్నేత్రయ్యకు కామళాస్త్రంలోను, నాయికా నాయక మన స్మ త్వ చిత్రణము లోను కూలంకష మైన అనుభవమూ, జ్ఞానమూ ఉన్నవని చాటుతాయి
కేదారగౌళరాగంలో |వాసిన వదం _ పల్లవిలో. ౧
(సీమ కేళవరాయ - బెదరింపు కేమాయె = అని ప్రారంభించి చిట్టచివర, మాలిమి (శ్రీ నాగశైల మల్లికార్తున. మువ్వగోపాల - ఏలితివి నన్నీవేళ = మోదమలర ్రీలోల, అని పూర్తి చేశాడు, ఈ పదంకూడ శివకేశవారై (త తత్స్వనిరూపకమే.
కంచిదేవళంలో క్షేతయ పదరచనామగ్నుడై ఉన్నప్పుడు జరిగిన ఒక అలౌకిక సంఘటన గురించి (శ్రీ అనంతకృష్ణ శర్మగారు వాశారు.
ఒకనాడు క్షేత్రయ్య కంచి వరదరాజుల దేవళమందు రాత్రి పూజను దర్శించాడు. రాతి వరదునికి శయ్యాసనమును సమర్పించి అర్చకులు, భక్తులు, అమ్మవారి విగ్రహ మును ఆమె ఆలయమునుండి వరదరాజ దేవళమునకు తీసికొని విజయం చేయించి, తలుప్పలువేసి వెడలిపోయిరి. ఏ మూలనో చీకటిలో కంబిమునకు చేరగిలబడి కన్నులు మూసికొనియన్న యీ వదాల పిచ్చయ్య నెవ్వరును గమనింవలేదు. ఇతని యాంతర దృష్టి యంతయును కేశీమందిరంలోని అమ్మ, అయ్యల అలౌకిక శృంగార రసానుభవ భావనలో లీనమైయున్నది. తెల్లవారుజామున ఇతడు యోగనిద్ర మేల్కొని కన్నులు తెరవగా మెట్టనుండి దిగివర్చుున్నట్లు ఒకొనొక స్త్రీవ్యక్తి కనిపించెనట. వెంటనే మోహనరాగములో రుంపతాళములో -
“మగువ తన కేశికా మందిరము వెడలెన్ వగకాడ మా కంచివరద తెల్లవారె ననుచు... విడజారు గొజ్జంగి విరిదండ జడతోను కడు చిక్కుబడి పెనగు కంటసరితోను
_ నిడుదకన్నులదేరు నిదుర మబ్బులతోను తొడరి పదయుగమున తడబడెడు నడతోను, .. సొగసి సొగయని వలపు సొలప్పు జూప్పలతోను వగవగల ఘనసార వాననలతోను
40 తెలుగులో వపదకవిత
జీగిమించు కెమ్మోవి చిగురు కెంపులతోను సగము కుచముల విదియ చందురులతోను తరితీపు సేయ సమనురతి బడలికతోను జరత పావడ చెరగు జార్రైటతోను యిరుగడల కై దండ లిచ్చు తరుణులతోను పరమాత్మ మువ్వగోపాల తెల్టవారె ననుచు...
అందమైన శబ్ద సంపదతో, మనోహరమైన భావ సన్నివేశములను సంఘటించి అన్నమాచార్యుడు శృంగారపద రచనలో తొలిదారులు తీర్చినవాడు. క్షేత్రయ్య శబ్ద సంపదను, భావ సన్ని వేశములను మరింత పోషించి, ఆ దారుల కిరు వక్కలను సుందర పుష్పితోద్యానములను నాటిన తోటమాలివంటివాడు. ఇతని పదాలన్నీకూడా నాయికా నాయకులూ సఖులూ ఆయా సన్ని వేశాలలోనహ జంగా సంభాషించుకొనే శైలిలో సాగి పోతాయి, పా|త్రొచిత్యంకాని, కవితా శిల్పానికి కావలసిన థ్రీవిగాని కొరవడదు; మారు మూల అచ్చతెనుగు మాటలుగాని పొండిత్య (సకర్షకమైన సంస్కృత పదాలుగాని చొరపడి అర్గాన్ని అయోమయం చెయ్యవు. అతని పాత్రలు కూడా అతని సాహిత్య కళాసంస్కృృతులకు అనుగుణమైన ఉన్నత నంస్కారమునుకలిగి కనిపిస్తాయి. దీర్షము లైన సంస్కృత సమాసములను క్రి ప్రములై న తత్సమ పదములను కలుపక, ఎక్కువగా వ్యవహారంలో ఉండిన తత్సమపదాలు సర్వజన సామాన్యంగా అర్థమయేేవి ఎన్ని కలిసినా శీష్ణుల వాడుకలో ఊండి, తననాటి కవు లాదరించిన అటువంటి జానుతెనుగునే క్షేత్రయ్య తన పదాలలో వాడినాడు.
పదాలలో కేత్రయ్య వౌడిన లోకో కులు కొన్న
౧. అనుకో పనేమున్నది ? _ అరటాకుముల్లు సామ్యమైనందు కిప్పుడు. ౨. కలిపోసిన నుట్టివంకలు చూచే వయ్యయో.
౩. తోటకూర దొంగవలె తొలగిపోయేవాడవు.
౪. సామాడి జోగివలె పోయెనా బ్రతుకు,
౫, బావిలోని నీరు వెల్లువ పొయ్యానటవే,
౬. పదరివానికి నీకు బోయపగలవలెనే యండెనే.
౭. నే నొకటి తలచితే దైవ మొకటి తలచినందుకు,
శ్షేతయ్య వదకవిత 41
రా. వలపు సిగ్గెరుగదు.
౯. ఇ౦ట గెలిచి రచ్చ గెలువవలెను. ౧౦. ఏరు గడిచితేపుట్టివానికే పొమ్మన్నమాట నిజమాయె, ౧౧. పెడిచేతికి వచ్చినదే చాలునటవే, ౧౨. చేత కాసులేదు గాని చేసైగలే,
౧౩. ఊరికి పోయిన మగడు ఊల్లిపడట్లు వచ్చి.
అ ఉట ౧౪. ఇత్నడీ సొమ్ములు హెచ్చైన బంగార మౌన, చలి వడగండ్లు ముత్య మౌన,
అలంకార కా స్త్రమూ. నాట్యళాస్త్రమూ పరస్పరము అవినాభావసంబంధం కలిగి ఉంటాయి. అలంకార శాస్త్రంలో చెప్పిన నాయికా నాయక లక్షణాలకు అనుగుణంగా వేషధారణచేసీ నర్శకులు పదాలను పొడుతూ ఆ యా సన్నివేశాల ననుసరించి, అయా హావభావ విలాసములను వాటికి నిరేశింపదిడిన హస్తముద్రలతోను, ముఖా ద్యంగ విన్యాసములతోను అభినయించి, (పేక్షకులకు రసన్ఫురణ కలిగిస్తారు, కూచ్రి పూడిలోను, తంజావూరులోను క్షేత్రయ కాలమున ఉండిన భాగవత మేళములవారు అతనివద్ద పదములను నేర్చుకొని నాట్య ప్రదర్శనము లిస్తూండేవారు. నటులూ, గాయ కులూ, కవి పండితాది (సేక్షకులూ కూడా ఆ పదాలలో భావౌన్నత్యమూ, అనుభవ గాంభీర్య మూ పరిపూర్ణంగా (గ్రహింపగల్లినప్పుడే అనాడు నభామర్యాద లభించేది
సంగీత రచన :
రస నిర్వహణమునకు కావలసిన అంగ నిహపణములో సుకుమారమయిన భేదాలను కల్పించడమూ, వాటిని చిత్రించడానికి కావలసిన మాటలపొందిక్కా సంగీత రచనా క్వేత్రయ్యసొమ్ము. మాటలలోని భావాలకు అనుగుణమయిన రాగవిన్యాసమూ, రాగన్వరూపాన్ని పరిపూర్ణంగా స్ఫురింపడే సే మాటల కూర్వూ ఇతనికి తోడ్చడినట్లు వేరేవాగేయకారునికీ సహాయపడలేదు. రాగములందు భావో[దేకం కలిగింపగల స్వర సంగతులు తెలిసిన (ప్రొథుడు కనుక దానికి తగిన సాహిత్యం అప్రయత్నంగా రాగ భావంలోని ఆవేశంతో కలిసి “పెకి తీగలు సాగి, పూవులు పూచింది. ఆ యా రసభావాల తీవ్రతలోని వ్యత్యాసాలు, ఆ వ్యత్యాసాలకు అనుసరించిన రాగవై విధ్య (ప్రయోగ జ్ఞానమూ తెలిసిన అతని పాండిత్యం అతి నిశితమూ, అతి సుకుమారమూ. కరుణ రనంలో బాహ్యమా (త్ర మెన . దఃఖమూ, ఉపళమించుకోగల దుఃఖమూ, దుర్భర మైన
42 తెలుగులో పదకవిత
దుఃఖమూ, హృదయవిదారకమై బావురుమనే విలాసంతో కూడిన దుఃఖమూ, ఈ వివిధ: దుకిథావస్థలుగల పదాలకు ముఖారి, ఘంటా, నాదనామ॥్రీయ, పున్నాగవరాళి, కాంభోజి: వంటి రాగాలను గాక కరాటకకాఫి, నవరోజు వంటి రాగొలనుకూడ బహుసూక్ష్మ (ప్రయోగాలతో వాడి, స్ట. ర్పుల్లుమనిపించ గలిగిన మహాశిల్సి, ఇతని (పతి పదంలోను. రాగభావం మోగడవలె పెని తెరకట్టి అఛ్భాదించి ఉంటుందని విద్వాంసుల అభిప్రాయం, ఒక పదము పూర్తిగా పొడునప్పటికి దొనికి జతపరచిన రాగము పూర్తిగా అన్ని గతులు పసృతమవుతవి..
సుమారు ౩౦౦ క్షేత్రయ్య పదాలలో ౧౪౦ (తిపటతాళంలోను ౧౧౮ అదితాళం, లోను, ౫౯ చాప్పలోను, ౨౪ ఆటతాళం, ౨౨ జంపె, ౧౩ రూపకం, ౨ మధ్య, ౧ మిశ్మ ౧ ఏక తాళంలోను నడిచాయి.
పదం అని క్షేత్రయ్య కాలంనుంచీ స్థిరవడిపోయిన గేయరచన ప్రధానంగా అభినయాని కోసమనీ, ఇందులో అడుగుల చిందుకు అవకాశము తక్కువనీ, లయ. చూపడానికి ముంగాలితోనో పాధాల కదలికలలో లేచేటప్పుడు కూర్చుండేటప్పుడూ తగు. మాత్రంగా గజై జైెల[మోత ఉంటుందని |గహించాలి. అన్ని తాశాలలోను (తిపుట్క అద్ది, చాప్ప, ఈ విధమైన (ప్రదర్శనకు ఎక్కువ అనువై నవి. అందుకే శ్రిపుటలో ఎక్కువ.
పదాలున్నాయి.
రసవంతమైన సంగీత నాటకంలో అత్యంత రసశఖరాలను అందిచ్చే నాటకీయ. సంఘటనలు ఇతివృత్తముగా ఆ నాటక నాయికా నాయకులు దూతికొదులు, ననంగీత ముగా సనాట్యముగా పలికే నాటక సంభాషణలే - ఈ పదాలు అని మనం గుర్తుంచు. కోవాలి.
తాళ్ళపాకవారి నాడు (ప్రచారంలో ఉండిన - పొడి సామంతము, ఆబాలి,. అమరసీంధు, రాయగొళ, కొండమలహారి, హీజ్జజ్జీ, గుజ్జరి, తెలుగుకాంభోజి, సాళంగం,. ముఖారి, పంతు వంటి అపూర్వరాగాలు క్షే త్రయ్యనాటికి అంతరించి పోయాయి, అన్నమా వొర్యులు వాడిన - అహిర్మి కాంభోజి కేదారగౌళ, ధన్యాసి, భై రవి, మధ్యమావతి, ముఖారి, రామ క్రియ లేక పంతువరాళి, శంకరాభరణం, సావేరి, సౌరాష్ట్ర రాగాలను. క్షేత్రయ్య కూడా ప్రయోగించాడు.
దొరికిన ౩౦౦ ప్రై చిలుకు పదాలలోను క్షేత్రయ్య సుమారు ౪౦ రాగాలను. వాడినాడు. రాగానికి ఒక్కొక్క వదమే రచించిన పదాల రాగాలు వసంత భైరవి,
శ్షేతయ్య వదకవిత 48.
వరాళి, ఖండె, గొళివంతు, గౌరి, కేదార ఇవన్నీ |ప్రాబీనరాగాలే. ఇవిగాక, మిగిలిన పదాలకు వాడిన ౩౨ రాగాలు క్షేతయ్య నాడు బహుళ ప్రచారంలో ఉండిన రక్తి రాగాలు. నేటికీ ప్రచారంలో ఉంటున్నాయి. వీటిలో శృంగార రసానికి జీవగ(రయైన కొంభోజిలో ౩౭ పదాలు, ముఖారి, భైరవి, కళ్యాణి రాగాలలో ఒకొక్క. రాగంలో ఇరవై రెండేసి. పదాలు రచించినట్లు క. మిగిలినవి - సావేరి, తోడి, కేదారగౌళ, పంతు వరాళి, పక మోహన, యదుకుల కాంభోజి, బిళహరి, ఆనందభై రవి, మధ్య మావతి, శంకరాభరణం, ఆహిరి, ఊసేని, పున్నాగవరాళి, సౌరాష్ట్ర, బేగడ, నవరోజు, సై ౦ధవి, నీలాంబరి, కన్నడ, ధన్యాసి సురట్క అఠాణ, కొప్కీ అసావేరి సారంగ, శీ మారువ, నాదనామ[కియ రాగాలు.
విరహోత్కంఠిత నాయికగాగల దాదాపు ౧౬ వదాలలో _ కాంభోజి, అసావేరి, శహన, తోడి, అహిరి, భైరవి, నాదనామ క్రియ, కళ్యాణి, హుసేని, కాపిరాగాలను వొడినాడు. విప్రలబ్ధనాయిక గా గల ౭ పదాలలో సావేరి, ముఖారి, అరాణ, సారంగ, గౌళ పంతు, ఘంటా రాగాలను వొడినాడు. కలహోంతరితనాయికగా గల ౧౦ పదాలలో ఘంటా, కాంభోజి, పున్నాగవరాళి, కానడ సావేరి, మారువ, గౌళిపంతు, వరాళి, వనంత భైరవి, ఖండిత నాయికాపదాలు ౧౨ లో - మోహన, పున్నాగవరాళి, సావేరి, భై రవి, ముఖారి, -సెంధవి, సురటి, హుసేని, కళ్యాణి రాగాలను వాడినాడు.
స్వాధీనపతిక పదాలలో ముఖారి, దేవగాంధారి, వరాళి, మధ్యమావతి అఠాణ- (పోషితపతిక పదాలలో ఆనందభై రవి, ముఖారి, యదుకుల కాంభోజి, ఆహిరి,
కాంభోజి రాగాలను వాడినాడు
పదరచనలో క్షేత్రయ్య తర్వాతి వాగ్గేయకారులలో ఎందరికో మార్గదర్శియైనా డు. వారిలో ముఖ్యులు, అధ్యాత్మరామాయణ కర మునిపలె నుబ్రహ్మణ్యకవి, కార్వేటినగర అణాల ne) వాస వ్యుడు, విద్యాధికారి అయిన సారంగపాణి, మూవనలూరిలోని సభాపతిఅయ్య అలాటి (3) 4 పేరు తెలియని పరిమళరంగ పదకర్త, యవరంగడు మొదలై నవారు (ప్రసిద్ధులు.
త్యాగరాజు - పదములు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
సంగీత లక్షణ (గంథములయిన సంగీతరత్నాకరము మొదలగు [గ్రంథముల యందు (ప్రత్యేకమయిన (ప్రబంధ (ప్రకరణమున |పబింధమును గూర్చి వివరింపబడి యన్నది. మనకు ప్రస్తుతం వినవచ్చు గేయములన్నియ ప్రబంధజాతికి చెందినవే
అందు ముఖ్యముగా పప్రబంధమునకు స్వరము, బిరుదము, పదము, తేనకము, పొటము, తాళము అను ఆరు అంగములు కలవని నిరూపింపబడినది. ఈ ఆరింటిలో స్వరతాళములను వివరింప బనిలేదు, నాయకుని శౌర్య దై ర్యసాహనములు సంబోధన రూపములో కూర్చినది బిరుదము. తదరిన తేన అను శబ్దములతో కూర్చినది తేనకము, తక తన మొదలయిన మృదంగాది ళబ్దములతో కూర్చినది పాటము. నాయకుని గుణ వర్ణనము కేవల సంబోధన మాత్రముగానే కాక సు ప్రిజంతపదములతో [క్రియాకారక సంబంధముళో సంపూర్త వాక్యముగ కూర్చుబడినది పదము.
ఎకావతా అష్టపదులు, అన్నమాచార్య రచనలు, క్షేత్రయ్య రచనలు, రామదాస "గేయములు, త్యాగరాజ రచనములు, ఇంకా తదితర వాగ్గేయకారుల రచనములన్నియు 'సదములే. సారంగపాణి పదములని, పురందరదాసు వదములని, త్యాగరాజకృతులని, దీక్షితార్ కృతులని, రామదానుకీ ర్తనలని, వ్యవహరిస్తూ ఊంటారు, శాస్త్ర దృష్టితో చూస్తే ఇవిఅన్నియ పదములే, "కవికుల. గురువగు కాళిదాసుని మేఘ దూతంలో “మరో (త్రాంకం విరచితపదం గేయ ముగ్గాతుకామా” అని యున్నది. అలకా నగరంలో నున్న యక్షిణి తన [పియడయిన యక్షని గ గో త్రనామములతో పదములను కూర్చి గేయము పాడగోరినదట. కనుక న్వరతాళములతో నాయకుని గుణవర్గనాదులు కూర్చిన గేయము పదము అనే సూచన కాళిదాసునాటికే యున్నట్టున్నది.
పదమనే వ్యవహారము రానురాను సామాన్య జనంలోకూడ ఏర్పడినది, (గ్రామ్య జనంలోకూడ 'ఒక పదంపాడు' అంటూ ఊంటారు. పల్లీయలు పాడుకునే పాటలను “పల్లెపదాలు' అంటారు. నేడు సంగీత వపంచంలో సంగీతసభలలో సంగీత విద్యాంనుడు పాడే రచనలలో వర్ణము, తిల్లాన, మినహాయి సే సే తక్కిన అన్నిరచనములు
త్యాగరాజు _ పదములు 45
పదములే, మరేమిలేదు (ప్రబంధమునకు ఇతర అవయవములయిన తేనకపాట స్వరము: లతోకాక రచనమంతయు పదములతోనే నిబంధింపబడినది పదము. నేడు రూఢ మయిన వ్యవహారం ఒక విధంగా కొనసాగినా త్యాగయ్యపదములు, క్షేత్రయ్య కృతులు, పురందరదాసు గేయములు అని వ్యవహరి స్తే వచ్చే అనర్థమేమియ లేదు. కృతి అం'టే చేత, గేయము అంపే పొడదగినది, పదమంే వదభూయిష్ట మయినది. ఈ లక్షణములు ప్రతి రచనమందు పట్టిన కారణంచేత ఇన్నివిధాలుగానూ వ్యవహరింప వచ్చును. కాని శాస్త్రదృష్టి నవలంబి స్టే పైవి అన్నియు పదములే అనాలి. ఇట్టి పద కర్తలలో త్యాగరాజును గూర్చినది నా ప్రస్తుత వ క్రవ్యాంగము,
చరి (త్ర
త్యాగరాజు తిరువారూరులో రామ బ్రహ్మ దంపతులకు కనిష్ట పుత్రుడుగా 1767 సంవత్సరంలో జన్మించుట జరిగినది. ఆజన్మ సంస్కారము గలవ్య క్రీ త తాపి తండ్రి తాత విద్వాంసులు, తాతగారయిన గిరిరాజకవి కొన్ని యక్షగాన [పబంధములు చేసినట్లు (ప్రతీతి. కాని నేడు అవి మన కుపలబ్ధములుకావు. తండ్రిగారయిన రామ (బహ్మంగారి వద్దనుంచి త్యాగయ్యగారు రామభ్ర క్రీ (పవ తులు పుణికి పుచ్చుకొన్నాడు. తం |డ్రిగౌరితో తిరవయ్యారు చేరుకోవటం, సంస్కృతాం[ధ విద్యాభ్యానము, ఉపనయ నము, వేదాభ్యాసము, తంజావూరు శొంఠి వేంకటరమణయ్యగారి వద్ద సంగీత విద్యా భ్యాసము, వివాహము ఇవి అన్నియు యధా[క్రమంగా యధాకాలంగా జరిగిపోయినవి. తరువాత సంగీతాన్ని గూర్చి ఎక్కువగా మథనపడుట, రామకృష్ణానంద యోగివద్ద రామనారదమంశ్రాలు ఉపదేశం పొందుట, శీరద (ప్రత్యక్షమై న్వరార్హవం (గ్రహించుట, రామ సాక్షాత్కారము పొందుట, రాజాహ్వాన తిరస్కారము, విగ్రహషప్రా ప్తి, తీర్థ యా త్రాగమనము, ఆపతన్న్యాస స్వీకారము, సిద్ధి ఇవి చరిత్రాంశములు. మన మిస్పుడు ముచ్చటించుకొన వలసినవి ఆయన కృతులలోని భ క్తిభావములు, కృతిరచనా శిల్పము, ' సాహిత్యభావములు మొదలగు విశేషములు,
త్యాగరాజు సంగీత విద్వాంనుడా ?
అసలు త్యాగరాజు వట్టి పాటల మాటలు మాత్రమే (వాసి పెట్టిలే వాటికి దాక్షిణాత్య సంగీత విద్వాంసు లెవరో అనంతరము స్వరఫణితి కూర్చిపెట్టి యుండ వచ్చుననే ఊహ నేడు చాలామందిలో కనిపిస్తున్నది, వీరిలో రెండురకాల వారున్నారు.
4 తిలుగులో వదకవిత
త్యాగరాజుగారు చాల తక్కువ సంగీత ఫణికితో పొడుకొంటే వాటికి మంచి విశేష సంగీతాన్ని దాక్షీణాత్యులు కల్పించుకొని పడుకొన్నారు అని కొందరి భావము. శ్యాగరాజుగారు ఏరో అద్భుతము అనిర్వాచ్యము అయిన పద్దతిలో పాడితే [క్రమంగా ఆ పద్దతి క్షీణించిపోయి నేటికి గాయకుల శక్ష్యనుసారంగా నీరనమయినది మిగిలిన దని కొందరి భావము. ఇది (ప్రధానముగా సాహిత్యం వినుటలో భ _కీద్ధలు చూసే వారి భావము. ఈ విషయాలు అవగాహన చేనుకోవాలంటే ముందు త్యాగయ్యగారు సంగీతమర్మములు తెలిసిన వ్యక్తియా ? కాదా ? అని విచారింపవలసి ఉంటుంది
“రజతగిరీశుడు నగజకు తెలుపు స్వరార్హవ మర్మములు విజయముగల త్యాగరాజు కెరుకే విశ్వసించి తెలుసుకో ఓ మనసా !_స్వరరాగసుధారసయుతభ క్తి స్వర్గాప వర్గమురా'' (కోంక్రాఖోరోణ కతి) అని శ్యాగయ్యగారే తమ కృతిలో చెప్పియండుటచేత ఆయనకు స్వరముల యెలుక యండినట్లు సంగీత జ్ఞాన సముపార్టనంలో తనకు విజయము చేకూరినట్లు మనము విశ్వసింప వలసియండును. అంతేకాక పెక్కు కృతులలో ఆయన సంగీత శాస్రజ్ఞానము, సంగీత సంబంధి వివిధ భావనములు మనకు (పస్ఫుటంగా గోచరిస్తాయి, ఉదాహరణకు సంగీత రత్నాకరంలోని కృత్యాది లోకపు నాలవ పాదము,
“వందే నాదతనుం తముద్దుర జగర్గీతం ముదే శంకరం" ఇదే భావముగల త్యాగయ్యగారి కృతి “నాదతను మనిశం శంకరం నమామిమే మనసా శిరసా” (బిత్తరింజిని కృతి)
నంగీతరశ్నాకరం “నాడోపాసయా దేవా బ్రహ్మవిష్ణు మహేశ్వరా! భవంత్యుపాసితా నూనం యస్మా దేతే తదాత్మకాః”
త్యాగయ్యగారి కృతి “నాదోపాననచే శంకర
నారాయణ విధులు వెలసిరి ఓమనసా” లోగడ
ప్పన్వర నుందరుల భజింపుమనసా"”
ఆవాల
ఇటే ఉస్గా్టిల్స స ని ర
U
భ్యాగరాజు = వదములు 47
“ పాణానిల సంయోగవలన [పణవనాదము సప్తస్వరములై పరగి వంటి కృతులు
త్యాగయ్యగారి సంగీతశాస్త్ర పాండితిని ప్రకటిస్తాయి. ఇంకొక విశేషము “పెన నుదహరించిన కృతులలో శాస్త్రవిషయము నించుక స్పృశించి స్వానుభూతిని కూడా
వ్య రక్తం చేసారాయన. ఇ౦కొక ముఖ్యోదాహరణము. “నాదసుధారనం బిలను నరాకృతాయెరా మనస ! స్వరము లారునొక గంటలు వరరాగము కోదండము = తురనయదేశ్యము |త్రిగుణము నిరతగతి శరములురా” (ఆరోఖి కృతి)
అని తన యుపాస్యరై వమగు రామునకు సంగీతమునకు అభేద।ప్రతివ త్రి కల్పించుకొన్నారు త్యాగయ్యగారు.
నాద సుధారసము (సంగీతము) నరాకృతి (రామాకృతి) జెందినది. రామ కోదండము రాగమయినది. సప్తన్వరములు దానికున్న ఏడుగంట లయినవి, రాముని (తిగుణములు లేక కోదండమున కున్న (త్రిగుణములు (మూడు శ్రాళ్ళు) సంగీతమున కున్న తురనయ దేశ్యమార్షము లయినవి. కోదండము నుండి వెలువడు శరములు రాగముయొక్క నిరతగమనముగా రూపొందినవి. ఇదియొక అపూర్వభావనము, “అపారే కొవ్యసంసారే కవిరేవ ప్రజాపతిః”.
“సొగసుగా మృదంగ తాళము జతగూర్చినిను చొక్కజేయ ధీరుడెవ్వడో - యతి విశ్రమ సద్భక్తి విరతి ద్రావారస నవరస యుతకృతిచే భజియించేయ క్రి” ((శ్రీళంజిలి కలి)
మృదంగ తాళములను జతగూర్చి ఆత్మదొక్కునట్లు గౌనము చెయవలెనను ఆకాంక్ష తెలుపుచు కృతి ఎట్లుండవలెనో కూడ త్యాగయ్యగారు నిరేశించిరి. యతివిశ్రమ యక ౦గా నద్భకి భరితంగా ద్రాషిపాకమువలె ఐహిరంతస్ఫురద్రసంగా నవరస
అాజథి అబల : తుందిలంగా కృతి ఊండవలెనను ఆదర్శము త్యాగయ్యగారిది అనే విషయాన్ని చెప్పక చెప్పుచున్నది 'ప్రైకృతి. ఇట్టీవే ఆయన నంగీతజ్ఞానమునకు ఎన్నో నిదర్శనము లున్నవి. [గంథవిస ర భీతిచే నింతవర కే చాలును. సంగీతజ్ఞానము, కల్పన, ప్రతిభ, వ! జా
48 తెలుగులో పదకవి త్ర
భావన, అనుభూతి మొదలగు ఎన్నోవిశేషములు ఆయనకు దై వదత ములు. అవి (పవాహగూపములై త్యాగయ్యగారి ముఖమునుండి జాలువారినవే ఆయన వదములు -కృతులు, కాని కొంతమంది ఊహించినట్లు ఆయన కేవల మాతుకారుడుకొడు. ఆయ సకు ఆ అవసరములేదు. మదు మిక్కిలి ఉత్తమ వాగ్గేయకారుడు.
ముత్తెపుసరుల హోహళింపు
సహజంగా త్యాగయ్యగారి కృతు లాపాతమధురములు. సొహిత్యభావము లొక్షొక చోట ఏమంత విశిష్టములుకాక సామాన్యముగనే యుండియను స్వరసా హిత్యముల ఐక్యము సామరస్యము కలిగి వినువారిని రసమార్గమున పయనింపజేయును.
ఊదా॥ “రామా నిన్నేనమ్మినాను నిజముగ సీతారామ” (వునేని కతి)
ఇందు మననము చేయవలసిన భావమేమున్నది ? అయినను ఆ నివేదనము నహజముగానుండి నాదసుధచేత తనివి గొలుపును. ఇస్తే
“ఏల నీదయరారు - పరాక్షుజే సే వేలసమయముగాదు” (అఠాణి కృతి)
ఇది పలవి, దీని ఎతుగడ రాగభావదృష్ష్యారంజకము, ఆద్యంత్య [పానలతో
౧ అజ టి
గ్రహవిరామములతో ముచ్చటగొలుప్పను. దీని అనువల్లవి పొనగి ముత్తెప్పసరుల్ హోహళించినట్టుండును. పల్లవి కొంచెం విలంబంగానుండి అకార(ప్రచురంగా నుంపే అనుపల్లవి పద బాహుళ్యంతో మధ్యలయలోనున్నది. అను వల్లవి |ప్రారంభంనుంచి చక్కని రాగప్రవాహంలో వచ్చి వచ్చి అనువల్లవి అంత్య భాగము పల్లవి అదిభాగము రెండిటిని కలుపుటలో చక్కని శిల్పజ్ఞ తకావాలి. దానికిది తార్కాణ,
“బాల! కనకమయచేల ! సుజనపరి పాల! (శ్రీరమాలోల ! విధృతశర జాల ! శుభద కరుణాలవాల ! ఘన నీల | నవ్యవనమాలికాభరణ ! ॥ఏల నీదయరాదు॥ ఇస్తే “మాపబల్కకున్నా వేమిరా”' “నలమేలరా సొకేతరామా” ,““ఎంతవేడు కొందు రాఘవా” మొదలయిన కృతులెన్నో కృతిమత్వంలేక సహజమయిన ఆక్మీ యతతో రామునితో ముఖాముఖిగా మాటలాడి నట్టుండి తన్మయత కలిగించును,
త్యాగరొజ - పదములు 49 వాల్మీకి రొమాయణ (ప్రభావము
రాముడు తన దైవము, ఆ దైవమును తనకు ముకి ప్రసాదింపుమని వేడు కొనుట, గుణములు వర్ణించుట మాత్రమేకాదు. త్యాగరాజ మనోహంనము రామతీర్ణము ద్యారా (తీర్హమనగా రేవు) రామాయణకావ్య సరోవరమున మున్కలాడును. ఆ అను భూతిని కృతులద్యారా మన కందించుటలో మనమును ఆ సరస్ఫున నీదులాడుదుము.
“అలకలల్ల లొడగగనీ ఆ రాణ్ముని ఎటుపొంగెనొ చెలువుమోరగను మారీచుని మదమణచే వేళ ముని కను సైగదెలిసి శివధనువును విరిచే సమయ మున త్యాగరాజవినుతుని మోమున రంజిల్లు” (అలకలు) ' (యధ్య్రంమాబతి కి)
అని తాను విశ్వామిత్రుడై పొంగిపోతారు త్యాగయ్యగారు ఇసే “ఎంతనినే వర్తింతు శబరీ భాగ్యము”. (ముఖారి కృతి లు ౬
రామదర్శన లాలసయై కనులార రాముని సేవించి కమ్మని ఫలము లొసగి తనువు పులకరింప పాదములకు [మొక్కి పునరావృత్తి రహితమగు పదమును బొందుట తాను సాక్షొత,రింప జేసుకొని ఆదృశ్యమంతయ మన కన్నుల ముందుంచును. కొన్ని తావులలో రామాయణార్థమును మనస్సున నుంచుకొని ఆ అర్థమును కొంత గంథీ రముగా వెలువరించును.
“సీశావపతే నామననున - సిద్ధాంతమని యున్నానురా వాతాత్మజాదుల చెంతనే వరించిననీ వలుకులెల ణల వి (సేమజూపినా పె పెద్దమనసుజేసి షు నీమహిమలెల్ల నిండారజూపి ఈమహిని భయమేటికన్నమాట = రామచంద్ర త్యాగరాజనుతి' (ఖమాన్ త్రో లీ)
వాతాత్మజాదులచెంత ప్రేమతో పెద్దమననుతో రాముడాడిన మాట (ఈ మహిని భయమేటికి) సిద్ధాంతమని మనసున నమ్మినారట త్యాగయ్యగారు. దీనికథ ఇది, సముదతీరమందు హనుమత్సు[గ్రీవాదులు రాముని పరివేష్టించి యన్నారు ఆ సమ యంలో విభీషణుడు రాముని శరణువేడగా సుగ్రీవాదులు కొంతమంది విభీషణుడు .
(1)
ర్ తెలుగులో పదకవిత
రాక్షసుడు రావణుని సోదరుడును కనుక వధ్యుడని అంటారు. హనుమంతుడు మా (త్రము విభీషణుని గుణము లుగ్గడిస్తాడు. అప్పుడు రాముడు పెద్దమననుతో “సకృదేవ (పవన్నాయ తవాస్మీతిచ యాచతే! అభయం సర్వభూతే భ్యో దదామ్యేతద్ [వతం మమ" ఒకసారి నన్ను ఆశ్రయించినవానికి సర్వభూత ములనుండీ అభయం ఇచ్చే (వతమునాది కనుక విభీషణున కభయ మిస్తాను అని రాముడు పలుకుతాడు. “ఈ మహిని భయ వేభికొ అని త్యాగయ్యగారు పాడిన పాటలో కథ అంతా ఉన్నది. కొంచెం ఆలోచన (ప్రసరింప చేస్తేనేకాని పై అర్ధం. బాగా స్ఫురించదు. ఈ విధంగానే రామాయణ (పభొవము శ్యాగయ్యగారి కృతులలో పెక్కింటిలో కనిపిస్తుంది.
భాగవత (ప్రభావము
భాగవతమందలి ప్రహ్లాద చరిత్ర. గోపికావస్తాపహరణకథలు త్యాగయ్యగారిని మరీ |ప్రథావితుని జేసినవి. ఆ (ప్రభావ ఫలితములే “(ప్రహ్లాదభ క్తి విజయము” *నొకా చరిత్రము ఇవి గద్య పద్య గేయాత్మకమయిన కృతులు. నొకొ చరిత్రము భ క్రీ శృంగారముల మేలుకలయిక గల సంగీత నాటక|ప్రబంధము, దీనికి మూలము భాగవత గోపికావసాాపహరణము. మూలకథ త్యాగయ్యగారి చేతిలో కొంచెం రూపం మార్చు కొన్నది కథ ఇది.
కృష్ణుడు గోపికలు కలసి ఒక సాయంసమయాన యమునా నదిలో నౌకా విహారం చేస్తారు, తొలుత గోపికలు కృషెక లాలసలై వచ్చి ఆకస్మికంగా కనపడిన
నొకలో విహారం చేయటకు సిద్ధపడతారు. అది ఒక మహానందంగా సాగిపోతున్నది, ఆ సమయంలో కృష్ణుడు తమకు వళంవదుడై నాడని అది తమ సౌందర్య [వ్రభావమని గోపికలకు గర్వము కలుగుతుంది. ఇంతలో గాలి, మేఘాల, ఉరుములు, వడగండ్ల వాన ఇవన్నీ సంభవినాయి. నొక నదిలో అల్లకల్లోల మవుతుంది. నొకకు చిల్లులువడి లోపలికి నీరు చొరబారుతుంది. కృష్ణునికూడ "తీసుకొనివచ్చి ఏటిపాలు చేస్తున్నామేఅని గోపికలు వాపోవుతారు. యమునా నదిని ప్రార్థిస్తారు. తరణోపాయము దొరకలేదు. శోకిస్తూఊం పే లాభంలేదు మి రవికలతో నౌక చిల్లులు పూడ్చండి అని చెపొడు కృపుడు. అవికూడా యమునా ప్రవాహంలో కొట్టుకుపోతాయి. తుదకు కోరలతో పూడ్చమని ఆదేశిస్తాడు, ఎట్టకేలకు గోపికలు ఆపని చేస్తారు. వాటికి కూడ రవికలకు పట్టినగతే సంభవిస్తుంది. అప్పటికి జ్ఞానోదయమై గోపికలు రెండుచేతులు జోడించి
శ్యాగరాజ - వదములు 51
పైకెత్తి కృష్ణుని శరణాగతి చేస్తారు. సర్యము సుఖాంత మవుతుంది. ఈ కథను బహురసవంతంగా త్యాగయ్యగారు చిత్రించారు. ఈ ఉపజ్ఞి త్యాగయ్యగారిదే అని చాలామంది విజ్ఞులు చెప్పుదురు. ఇక “|ప్రహాద భ కి విజయము",
జ న అ
భాగవతంలోని (ప్రహ్లాదుడు సమ్ముద్రమంద్యుతోసి వేయబడి తరంగాలద్వారా ఒడ్డుకు చేరతాడు. కొని త్యాగయ్య గారి (వవ్లోదుడు రాక్షీనులచోతో నా గభౌళలిద్ధుడై నమ దోవుంథు (కోయదిఢగా నమ్ముభ మనోరాజు మవోభ క్రథు వచ్చాడని తుల స్వాగతం ఇబ్బి గదళ్మంతుని వీలబి నాగవౌళ బియు శ్రీ కలిగించి (వల్లోయుని ద్వారా భరి ([వబోధము వింటాడు, తడవాత భ శ్రీ వరవభడయిన (వల్లోధునికి (శ్రీమన్నారాయణుడు సాక్షొత్ళరినాడు. ఆ స్థీకిని దోర్భించుటక ననోకాదిమునులు అబ భి వనాడ్, తడవొలత నూర్కోధయ మళ్రతుంది. అంఠతభఖితో తథ నమూ వ్ర మళ్రతుంది, త్యాగ యంగారీ ట్రహ్లోదుడు తిరిగి రాక్షీన బాధల గురీకాలోగు,
ఈ రెండు సంగీత నాటకముల యందు త్యాగయ్యగారి ప్రతిభ, |క్రాంతదర్శ నము పరాకాష్టనందు కొన్నవి, సంగీత రత్నాకర కాఠుడు శార్గదేవుడు వాగ్గేయకారకుల ౧
తారతమ్యము తెలుప్పచు, '“వరోవస్తుకవి ర్వర్హకవి ర్మధ్యమ ఉచ్యతే వస్తుకవి అనగా కథను చెప్పుకవి ఊ'త్తముడని వక్కాణించినాడు. త్యాగయ్య
గారు (ప్రహ్లాద భ క్రివిజయ, నొకొ చరి త్రములచేత ఆ గీటురొయికి కూడా నిలబిడి వాగ్గేయకారకో త్రముడై నాడు.
భ క్రి (ప్రబోధము
అ “యా వ్యాపారవతీ రసాన్ రనయితుం కొచి త్కవీనాం నవా యా దృష్టిః పరినిషితార విషయోన్మేషాచ వె పళ్ళితీ టి అ థి ము తేద్వే అవ్యవలంబ్య విశ్వ మఖిలం నిర్వర్ణయంతో వయం శాంళా నె వచ లల్ల మబ్లిశయన ! త్వద్భ క్తి తుల్యం సుఖం" మ్ (0. 9 అ
రన వ్యాపారము గల నూత్నకవికా దృష్టితోను అర్ధ విషయోన్మేషముగల పండిత దృషితోను విశ్వ నిర్వర్రనము చేసి బడలిక బడ్లానే కాని భగవన్! నీ భక్తితో
టు ణ ఉట అవి సమానమయిన సుఖ మెచ్చటను నాకు దొరకలేదు,
52 తెలుగులో పదకవీత
అని ఆనంధవర్శనాచార్యుని అనుభవముతో కూడిన మాట. అటే భక్తి సుఖాను భూతిని బాగా అనుభవించి ఆ అనుభవసారాన్ని మన కందిసారు త్యాగయ్యగారు.
“నీ భ్ర క్రి భాగ్యసుధానిధి నీదేదే జన్మము
భూభారముగాని సుర భూనురులై జన్మించిన Id వేదో క్రంబగు కర్మలు వెతగల్లు గతాగతమౌ సాదాత్మక త్యాగరాజ నాధా(ప్రమేయ సదొ nd
(జయమనోవారి రతి)
భకి అనేది ఒక అమృత (స్రవంతి. దానిలో నీదిన జన్మమే జన్మము. దేవ అలీ (బొహ్మణులై జన్మించినా భక్తి రసొప్తతం కాకపోతే ఆ జన్మకు [ప్రయోజనము భూభారము మాత్రమే. వేదో క్రములయిన యజ్ఞము లాచరించినా ఆ పుణ్యఫలానుభవం కాస్తా క్షేజించగానే అధశిసతనమే అని యజ్ఞాది రూపకర్మాచరణము కన్న భక్తియే (ప్రయోజనకారి అంటారు దానిని తలమున్మ్కలుగౌ అనుభవించిన త్యాగయ్యగారు.
“అప్పరామ భక్తి ఎంతో గొవ్పరా (త్రిప్పటలను దీర్చి కంటి రెప్పవలెను గాచు” (నంతనరాణి కృల్స
ఈ విధంగా భ క్త్యుద్చోధము గొవించును.
“దక్కని రాజమార్గ ముండగ = సందులదూరనేల ఓ మనసా |! చిక్కనిపాలు మిగడయండగ - చీయను గంగాసాగరమేలే" (ర్ వార్యవీయ లృతి)
కర్మాడియోగము లీ కలికాలంలో దుష్కరములై ఇరుకు సందులవలె ఉంటాయి, భక్తి మార్గము రాజమార్గము. భక్తి చక్కెర కలిపిన చిక్కనిపొలు, తక్కినది చీయనిపించు గంగాసాగరము (మద్యము). ఇట్లు భక్తిని ఒక మంచి వస్తువుతో ఇతరమును తదితరముతో పోల్చి ఒక ఉపమతో భ క్రి హృదయానికి హత్తుకొనే రీతిలో చెప్పెడి నేర్చు త్యాగయ్యగారిది..
రసములలో హాన్యమునకు గూడ చోటున్నది, త్యాగయ్యగారు భక్తి ప్రబోధము చేయటలో బావమ్యంతో కొంత హాస్యాన్ని కూడ సాధిస్తారు. అ హాన్యంతో అసలు విషయము మనస్సులో నిలచే అవకాశ ముంటుంది,
త్యాగరాజ - పదములు 53
“మనసు విషయనటుల కొనంగితే మారాముని కృప గల్లునో ? తన తలు పొకరి ఇంటికి దీసి పెట్టి తౌ కుక్కలు దోలు రీతిగొదో” | నాభీవరంని రి)
రాముని కృప కావాలంరే మనస్సును విషయోవ భోగముల మీదనే నిలిపితే లభించదు మనస్సు రామ ధ్యానతత్పర మయితేనే రొమకృప కలుగుతుంది, మనస్సు రాముని మిద నిల్బక ఆయన అనుగ్రహం మాత్రం కావాలని కోరుకొనేవారి చంద మెట్టిదంటే తన ఇంటి తలుపు ఎత్తి ఇంకొకరి ఇంటికి పెట్టి తన ఇంటివాకిట కుక్క కావలి కూర్చున్న వారి చందమని కొంచెం హాస్యస్ఫూర్తితో చెప్పేరు. ఆయన కృతులలో నిత్యము మననము చేనుకోదగిన సూ క్తులెన్నో దొరుకుతాయి.
“శాంతము లేక సౌఖ్యము లేదు” "'అనురాగములేని మనసున సుజ్జానము రాదు” “మనను స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రములేలి “మనను నిల్బళ కి లేకపోతే మధురఘంట విరుల పూజ యేమి జేయను”
“గురు (గురువు) లేక ఎటువంటి గుణికి తెలియగ బోదు” “కామినీ వేషధారికి సాధ్వినడత లేమైన దెలుసునా” “సమయముదెలిసి పుణ్యము లార్డించని ధనికుడుండేమి పోయమి”' “సాఠమౌ కవితలువిని వెరివాడు సంతోషపడేమి పడ కేమి “పదము త్యాగరాజనుతునిపై కానిది పాడేమి యేడ్చేమి”
ఇవీ అన్నియ అందరికి శరోధార్యములయిన సూ క్తి ముకావళులు,
భాషా పాండిత్యము
త్యాగయ్యగారు పుట్టి పెరిగినది తమిళ దేశంలోనే. త్యాగయ్యగారి నాటికి ఆ కుటుంబము తెలుగుదేశం 'నుంచి |దావిడదేశానికి వెళ్ళి రెండు తరములు గడచినవి, శాతగారయిన గిరిరాజకవి కర్నూలు జిల్లాలోని కాకర్లనుంచి తిరువారూరుకు వెళ్ళినట్లు ప్రతీతి. ఇంట మాట్లాడుకున్నది చదువుకున్నది తెలుగే కనుక అయన కృతులలో నూటికి నూరుపాళ్లు తెలుగు దనం నిలిచియేయన్నది. ఆయన కన్న కొంత వయోధికు డయిన క్యామకాన్ర కృతులందు తెలుగుదనము పూర్తీగా. కనుపింపదు, తెలుగు మరచి
54 తెలుగులో వదకవిత
పోలేదు అన్నట్లు ఉండును. త్యాగయ్యగారు తెలుగువాడు, ఆయన దేవుడు తెలుగుల దేవుడు, ఆయన పలుకు తెలుగుపలుకు, సంగీతము తెలుగుభాష, అన్యోన్య కోభాకర ములు. చిత్రమేమం'టే ' క్యాగయ్యగారి సంస్కృళముకూడ తెలుగే. వాగ్గేయ కారక మూ ర్తిత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల రచనలన్నీ సంస్కృతమే. తెలుగులేదు. ఈ కారణంచేత దీక్షితులు సంస్కృతంలో ఉద్దండ పండితుడనియ త్యాగయ్యగారికి సంస్కృత పాండిత్యము లేదనియ ఆయన సంస్కృతములో కృతులు [వాయ లేదనియు. ఇప్పటికీ అనుకొనువారున్నారు. కొని ఆయన రచించిన సంస్కృత కృతులన్నీ తెలుగు కృతులవలె ఆభాసిస్తూ ఒక చిన్న కిటుకువద్ద సంస్కృత కృతులని ఆలోచనలో తెలుస్తాయి, దీక్షితులవారి రచనలు “3 సు[బహ్మణాకయ నమ సే” “రీ మహా. గణపతి రవతుమాంి” *కమలాంబాంభజరే” ఇట్టు౦డీ వెంటనే సంన్కృతముగా పట్టు బడిపోవును. త్యాగయ్యగారిది గడు సెత్తు.
“సామజవర గమన! సాధుహృళ్సార సొబ్దపాల ! కాలాతీత విఖ్యాత ! సామనిగమజసుధామయ గానవిచక్షణ ! గుణీల ! దయాలవాల ! మాంపాలయోో (పీందో ఫరో లలి)
ఈ కృతి పాడుతుంటే తెలుగు కృతివలె వినవచ్చుటకు అభ్యంతరము లేదుకాని “మాంపొలయ”” వద్ద తేలుతుంది అసలు సంగతి.
“సుజన జీవన! రామ = సుగుణభూషణ ! భుజగ భూషణార్చిత ! బుధజనావన |! దారునేత్ర ! శ్రీకళత్ర ! శ్రీరమ్యగాత ! తొరోయ రఘువర !” (ఖమూన్ కలి)
ఈ కృతిలో కూడ “తారయ వద్ద తేలుతుంది, దీనికి తత్సమ శబ్దములనే (క్రాంతి మూలము. ఇదియొక చమళ్కారమ., నవక లిట్టివి చేయదురు. ముత్తు స్వామి దీక్షితుల సంస్కృత కృతి ఒకటి ఇట్లున్నది. “వరద 'రతోవోనో! అని, ఇది. ఏమి ? వావా అనియన్నది అరవ కృతియా ? కాదు. వరదరాజ అవ అవ అని పదచ్చేదంచే సే స్ప సంస్కృతము. సాధారణంగా త్యాగయ్యగారి కృతులు రచన క్రేం లేకుండా అప్రయత్నంగా జాలు వారినవని పీతి. భావావేశము కలిగినప్పుడు an
మెర్రోవారి ఆశువుగా వచ్చేడివని అన్నుశుతంగా వస్తున్న వినికి. అది చాలవరకు సత్యమనిపిస్తుంది. కొన్ని కృతులు పరిశీలించునప్పుడు మానసైక సాక్షిగా అట్లు
త్యాగరోజ = పదములు దర్
తోచును, ఎందుచేతనం పే కొన్ని కృతుల అన్వయంకోసం చూచినప్పుడు అక్కరలేని పదములు క్వాచిత్కముగా నుండును.
“శ్రీ రఘుకులమందు బుట్టి నీవు సీతను చేకొన్నరామా” __(థొంనధ్ల్యని కృతి
ఇందు నీవు అను పదము అనావశ్యకము, అన్వయమునకు అడ్డు, అంతే నోట వచ్చిన పదమును ఆయన ఊపసంహరించునదిలేదు. (ప్రయత్నించి రచనకు పూను కొంటే ముందు వెనుక లాలోచించుకుంటూ చేప్పలు మార్పులు ఉంటవి. అన్వయానికి భంగమేర్పడబోవు నవ్పుడుగాని సంగీత సంబంధమయిన రక్తి ఒకప్పుడు చేరకపోయి నప్పుడుగాని వాటికోసం ఆయన (ప్రయత్నించక పోయినట్లు క్వాచిత్మంగా కానన స్తుంది. అయినను గుణసన్నిపాతంలో కిరణజాలంలో చం|దాంకమువలేె అట్టివి మునిగిపోవును. ఈ పరిస్థితిలోను (ప్రయత్న పూర్వకంగా చేసిన కృతులు లేకపోలేదు.
“అనుపమ గుణాంబుధి అనినిన్ను నెరనమ్మి అనుసరించిన వాడనై లీ జనక శామాళోవై జనోకోథా మాళనై దినర్ డొలియు కలలోన నీవే నళలలోత నాథ కో కోల లోకువగ నిచ్చి” | (అఠాజా కృళి!
దీనిలో అర్థభేదంతో వచ్చిన అక్షరాలు పునరావృత్తం చేస్తూ యమకం చూపించారు త్యాగయ్యగారు. ఇట్టి శబ్దాలంకార ములు గల కొన్ని కృతులు ప్రయత్న కృతములని చెప్పవచ్చును.
ఆత్మనివేదనము
భక్తి శ్రవణ కీర్తన న్మరణ పాదసేవనములు, అర్భనవందన దాన్యసఖ్య ఆత్మనివేదనములు, అను పేరిట తొమ్మిది లక్షణములతో నున్నది. ఇందు కాయిక ములు కొన్ని అధ్యాత్మికములుకొన్ని. కొయికమయిన భక్తి ఎట్లో చేయవచ్చును. మానసిక పరిణామ పరిసాకములు కలిగిన భక్తి అరుదు. భక్తిని బహిర్వేషముతో
56 తెలుగులో వదకవిత
(ప్రకటించినను వారిది నిజమగు భక్తి అని విశ్వసించుటకు వీలులేదు. అట్టి బహిరాడంబర పరులను జూచి ఆత్మగత భావమును స్వామికడ నివేదించుకుంటారు త్యాగయ్యగారు, “శెలియలేరు రామ! భ కీ మారమును అలి ౧ ఇలనంతట తిరుగుచుమరి కలువరించేరుగాని వేగిలేచి నీట మునిగి బూది బూసి ఫ్ శ గురో వ్రేళ్ళనెంచి వెలికి శాఘనీయలై (భక కృతి
బిహిరాడంబరములు, అలుబిడ్లల ఫోషణకోసం వారిని వీరీని చేరి కల్లబొల్లి మాటలుచెప్పి నాలుగు డబ్బులు సంపొదించుట, వంటివి బొత్తిగా త్యాగయ్యగారికి పటినివి గిటనివి. ఠి రు
“కలిలో మాటలు నేర్చుకొని కాంతలను తనయుల (బోచుటకు శిలాత్ముడై పలుక నేరనుర” (మాళవి కృతి
అంటారు,
ఈ అధ్యవసాయం ఇంటిలో అందరికీ రుచించదు. అన్న మొదలగు కొందరు అయనను కొంత హింస పెడతారు అవహాన్యం చేస్తారు. మనస్సు నిర్విబ్బమవృతుంది.
“పలుకవేమి నొ చై వమా రామ పరులు నవ్వేది న్యాయమా రామ అలుగ కొరణమేమిరా రామ నీ వాడించినట్లాడిన నాతో తలిదం|డ్రులు భ క్తి నొనగి రక్షీంచిరి తక్కినవార లెంతో హీంసీంచిరో '(ఖూర్సీభీం [దిక్ ర్ఫోతి)
అని నివేదించుకొంటారు. ఆ హింస ఎక్కువఅయి అన్నదమ్ముల వేరు కాప్పరా లకు మూల మవుతుంది. ఆ వేరుకు త్యాగయ్య కారణమింటారు నలుగురు, ఆ నింద దుర్భరమవృతుంది.
“నాదుపై పలికేరు నరులు వేదనన్నుత ! భవము వేరు జేసితిననుచు” (మధ్య్రయాబోతి కోతి)
త్యాగరాజ = పదములు by
ఈ విధంగా జీవితములోని నంఘటనల వలన కలిగిన భేదామోదములను శామునితో నె తెలుపుకుంటూ రామైక జీవనంచేసిన వ్య క్తి . దిహుళః ఆయన జీవితాన్ని గూర్చి చెప్పాలంటే |ప్రధానమెనదే అది. అయితే ఆయన ఆ రామమయ జీవనమే ఇంకొక విధంగా కొనసాగి స్టే మనకు మిగిలేదేమి ఊండకసోవును. రామభ క్రిమార్గ (ప్రయాణంలో పాధేయంగా సంగీత సొహీత్యాలు తీనుకొన్నారు కనుక ఆ సుధారసం (ప్రవహిస్తూ నేటికి జనానీకంలో భు క్రీ ము క్రి దాయక మయినది.
నిగమనము
స్వరారవము అనే గంధము నారదానుగ్రహంవల్ల లభించినదని (పతీతి. ణి (a) ఆ [గంథం ఇప్పుడు ఎచ్చటను కనిపించుటలేదు. అయితే నిరంతర తపనవల్ల త్యాగయ్యగారికి స్వరారవం దొరికినది. ఎవరి అను[గహములేనిదే ఇంతటి మహత్తర ణ అనక కార్య జరుగదు, ఆ దివ్యాను[గ్రహమే నారదప్రసాదము. రాగరత్నములు దొరికినవి. వాటితో పరళ్శతములయిన మాలికలు కూర్చి రాముని రంజిల్హ చేసినారు, ఈ రత్నము లలో ఘనరాగ పంచరత్నములు చాలా విలువగలవి. (పంచరత్నములు అయిదు కృతులు) వాటిని గురించి (వ్రాయుట కన్న పాడుకొనుటలో వినుటలో వాటి సౌందర్య గాంభీర్యాదులు అవగతం అవుతాయి. అవి ఒక (ప్రత్యేక పద్దతి నవలంబించి సప యత్నంగా శా స్ట్రదృష్టితో రచించినవి, చతుర్ద ౦డి (పకాశీక, సంగీతరత్నాకరంలోని ప్రబంధ ప్రకరణం సవిమర్శంగా చూస్తే త్యాగరాజ సంచరత్నాలకు లక్షణాలు అందులో కనిపిస్తాయి. ౪ లక్షణ|గంధాలలో' 'చెప్పిన (ప్రకారంగా పద్దడీఛందన్సు, తోటకము, మొదలయిన వృత్తాలలో సద|ప్రబంధము చేయవచ్చును, దానికి ఉదాహరణ ముగా త్యాగరాజ కృతులేన్నో కలవు. కాని పొడినప్పుడు ఆ కృతులు ఆ ఛందస్సు లను అనుసరించినట్లు వినపడవు. కృతిపాహిత్యాన్ని విడిగా ఆలోచనతో చూ సే తెలుస్తుంది, “గిరిరాజసుతా తనయా సదయా సురనాథముఖార్చితపాదయగా పరి పొలయమా మిభరొాజముఖథా” (బింగాఖ్ కోతి)
ఇది లోటకనృ తము, ఇట్లు కొన్నికలవు, | Oo) se)
ఫ్ | తెలుగులో పదళవిత
తోటకలక్షణము : “నరసంబయి సొనస సంభృత మై విరచించిన తోటకవృ త్తమగున్” (అప్పకవి)
పద్ధడీచ్ళందన్సు : షోడశ మాత్రాః పాదే పాదే యత్ర భవన్తి నిర స్పవివాదే పద్దడికా జగణేన వియక్తా చరమ గురుః సొ సద్భిరిహోక్తా" (భ ందల్కొ (సయ)
పాదమునకు పదునారు మాత్రలు, జగణము లేకుండుట, పొదాంత్యాక్షరము. గురువు. ఇది పద్ధడీ లక్షణము. దీనిలో త్యాగయ్యగారి పదము లెన్నో కనిపించును,
“నిరవధి నుఖదా ! నిర్మలరూపా ! ప్త లీ మస
నిర్జితముని కాపా; (ర్ భం దిక్ కోత)
“ఇలలో పపణశా ర హరుడ నుచుసే అలాల
రెవరిడిరే శంకరుడని నీకు
తలచి కరగి చిరకాలము పదముల
దండమిడిన నా యెడదయలేదా” (అఠాణా కతి)
“వారేర్యా దైవము మనసా ఆడిన మాటలు తప్పడనుచు దా నాచం|[దార్క ముగ కీర్తి గల్లిన' (వనంటుబోరొళి కతి) ఇమెన్నో పదడిలో నడచును. అష్షపదులలో పద్గడీ ఛందస్సు విరివిగా కాన ap) థి 6 థి నగును. “రాసే హరిమిహ విహిత విలాసం స్మరతి మనోమమ కృత పరిహాసం” (జయదోవో, ఏల అనగా పదములే, . ఏలా లక్షణములు వివరిస్తూ వేంకట మభి తన చతుర్దండి |ప్రకాశికలో, “ఆంధ్ర ఏలను' ఈవిధంగా ఉగ్గడించాడు, “నానా (పయోగరాగాం రసభొవోత్కటా ఆం ధికా"' ((పదింధ ప్రకరణం 4645 శోకం)
త్యాగరాజ = పదములు 59
వేంఠటమఖి తక్కినదే శే_లలకు ఆంధేలకిచ్చిన (పొళ స్త్య మివ్వలేదు. ఆయన మాట బోటు కాకుండ త్యాగయ్యగారు నానాప్రయోగ రాగాంశ రసభావోత్కటము. లయిన పదము లెన్నో రచించి మనకిచ్చి కృతజ్ఞతా పదమయినారు, ఆయస యెడ నా కృతజ్ఞతా చిహ్నముగా ఈ శ్లోక పసూనాన్ని నమర్చిస్తున్నాను.
సత్సు వాగ్గేయకారేషు బహుష్వన్యేషు సాంప్రతం రసభావాది సాొమ(గ్ర్యా త్యాగరాజో విశిష్యతే.
కంచర్ల గోపన్న (1620-1680)
(శ్రీ నూకల చినసత్యనారాయణ,
ళ్ ఇ లే అద 4 శ అద భ|దాచల రామదాసు" గా బహుళ (ప్రఖ్యాతి చెందిన కంచెర్లగోపన్న పూర్వ ' వాగేయ కారులలో (పసిదుడు; అ[గగణ్యుడు,. ౧ ధి వాగ్గేయ కారుడనగా వాక్కును గేయాన్ని ఒకేసారి ఊహించి. (Simul. taneous) (Spontanious\m సద్యస్ఫూరితో రచించగలిగినవాడు, ళ్
నంగీత సాహిత్యాల్లో నిష్టాతుడై, (చాల అరుదు) సహజ కవిత్వధోరణీ, కల్పనాచాతుర్యం ఊం పేనేగాని వాగ్గేయకారుడుగా కాలేడు. '
ఉత్తమ వాగ్గేయకారుడు, భక్తుడు, జ్ఞాని అయి ఊం టే వారిరచనలు ఆచం శారార్కంగా (ప్రకాశిస్తాయి. ఒకప్పుడు వారిరచనలు సాహిత్య నంగీత దృష్ట్యా ఊదాత్రంగా లేకపోవచ్చు.
(ప్రస్తుతకాలం, పూర్వకాలంకం టె సంగీత సాహిత్యాల భావసంపద ఒకవీధంగా పురోగమించింది, సంగీతంలో నూక్ష్మమై, నవీనమైన, గమకాలు మార్గాలు అభివృద్ధి చెందినవి. అలాగే భావకవిత్వంలో, గేయరచనలో మంచికవులు ఉద్భవించారు కవులు గాని గాయకులుగాని మేధావులు, ప్రతిభావంతులుగా ప్రభాసిస్తున్నారుగాని వారి|ప్రవృతి, జీవనం, జ్ఞానమార్గంలో, వై రాగ్యంలో ఎంతమందికి ఉన్నది ? అనేది వివాదాంళం, గాయకుడు అద్భుతంగాపాడి శోతలహృదయాలను భ క్రిభావంతో పులకింపచేసి ఆర్థికంగా లాభాన్నిపొంది ఐహికసుఖాల్ని అర్థాన్ని, ఫపోగుచేసుకుంటూ భగవంతుడు తనకు (ప్రసాదించిన వరాన్ని విక్రయించి ఇహసొఖ్యాల్ని కొనుక్కుంటాడు, “నిధిచాల సుఖమా రాముని నన్నిధినుఖమా” అని పొడి శోతలలో భకి భావాన్ని కలుగచేసి శామమా(తం ఒక్కరూపాయి తక్కువై తే అంగీకరించడు,
ఈనాడు హృదయంగమంగా, భగవద్భక్తి కీర్తనలను అనేకంగా వ్రాసిన మహా పతిభావంతోడై న కవి ఎప్పుడు దేవాలయానికే వెళ్ళడు. దేవునిమోద తన
కంచర్ల గోపన్న 6!
హృదయంలో నమ్మకమే ఉండదు మంచి మంచి భకి, కీర నలు వాసి బాగా అర్థాన్ని, అర్థం ఇచ్చే సొఖ్యాల్ని, అనుభవిస్తూ ఉంటాడు.
ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా శ్రోతశుద్దమైన మనస్సుతో పైన ఉదహ. రించిన కీర్యనలను విని భకుడుగా విరాగిగా రూపొందుతాడేమోకాని, ఆ పొడిన సంగీత జ్ఞాడు ఆ గేయరచయిత, ఎప్పుడు భక్కుడుగాని జ్ఞానిగాని అవలేరు.
వృతి, ప్రవృతి ఒక్కటే అయి, జ్ఞానంతో వైరాగ్యంతో తన్మయావస్థలో ఒక్కమాట నుడివినా ఒక్క-చిన్నపాటపొడినా, అమాట్ట ఆపొట ఆచం|దార్క.ంగా మానవుల హృయయాల్లో (ప్రకాశిస్తూ ఉంటాయి.
రామదాసుని రచనలు సంగీత సాహిత్యదృషా్య నిశితవిమర్శకు తట్టుకోలేవు.
కు టి
రామదాను మంచి సంగీత విద్వాంసుడు, (పథమ।గేణికి చెందిన సాహిత్యపరుడు కాడు. అని తోచవచ్చు - విమర్శకులకు.
వారికీర నలలో కవితా శిల్పంకన్న ఆరి, భకి భావం (పన్ఫుటం అవుతుంది. రాగచమత్కారాలు, క్షిష్తసంగతులకన్న, సహజధార, సౌలభ్యం, ఉండి, పామరులు.
రారు
సహితం పాడుకొనుటకు వీలుగా ఊన్నాయి.
నిజజీవితంలో భక్తిని, వైరాగ్యాన్ని ఆరాధించిన వాగ్గేయకారుడు రామదాను* భకి యే తనకు భుకి, వె రాగ్యమే తన జీవనవిధానము.
న చ మెల గ రామదాసు జన్మాంతర నుకృతంవల్ల భకుడుగా విరాగిగా జన్మించాడు. యు తావి
రామదాసు తన రచనలు భక్య్యావేశంతో తనకుతాను, తనలోళాను, పాడు. కొన్నవిగాని, ప్రజలు, (ప్రపంచం, పాడాలి, తనరచనలు ్రనిద్దంకావాలి అని కోరిక వారికి ఉండి ఉండదు,
కలం కాగితం తీసుకొని, రాగతాళాలు నిర్ణయించుకొని రచనను ప్రారంభించి. మార్పులు చేర్చులుచేస్తూ రచనలను కొనసాగించి ఉండరు. ఆశువుగా తన్మయుడై పాడు. కొంటూ ఊఉంపే తననోట రామసంకీర నలు వెలిసేయి.
రామదాను త్యాగరాజునకు పూర్వంవాడు, క్రీ శ. 1620-1680 మధ్య కాలంలో గోలకొండ రాజ్యంలో అబ్దుల్లా తానాషా అబుల్ తొనాషాలు పరిపొలించినప్పడు.
§2 తెలుగులో పదకవిత్ర
జీవించాడు. మహాభక్తుడూ, విరాగి అయిన కబీరుదాను శిష్యుడు, నారాయణతీర్జులక్షు, సిద్దేం ద్రయోగికి, కే త్రయ్యకు సమకాలికుడు.
భదగిరిపై సీతారామలక్ష్మణుల విగ్రహాలు రామదాసు కాలంనాటికి పూర్వమే, పూజా, పునస్కారాలు లేకుండా ఉన్నాయి. తమ్మల దమ్మక్క అనే వృద్దురాలు స్వప్న దర్శనంద్వారా అదేవుని దర్శించి పూజాదులు ఏర్పరచింది. ఇది కంచర్ల గోపన్న భ దగిరికి తహసీల్దారగా రొకపూర్వమే జరిగింది.
భద్రగిరికేతం బహు ప్రాచీన మైనది. ఈ క్షేత్రంగురించి (బ్రహ్మాండ పురాణంలో ఊం౦ది,
కంచెర్లగోపన్న నేలకొండపల్లెలో లింగనమం త్రికీ కామమ్మకు పుత్రుడై జనించి, 1650 [ప్రాంతంలో భద్రాచలానికి తహసీల్దారుగా వచ్చేముందు we తమ్మక్కవలెనే (ప్రబోధితుడై సాడు.
కంచెర్ల గోపన్నకు అక్కన్న మాదన్న ల్ ఇద్దరు మేనమామలు కలరు. వీడ శానాషా కొలువులో ఊన్నతాధికారులుగా ఉండేవారు. వారి వహాయంళ్ న గోపన్న
ఛభ (దాచలానికి తహనీల్దారుగా నియమింపబిడ్డాడు,
కంచర్తగోవన్న బాల్యంలో బాలరామాయణం మొదలై నవి పఠించిననాడే రామ భక్తి ఇతని హృదయంలో హత్తుకొని సుస్థిర వాసం ఏర్పరచుకొన్న ది. బాల్యంలోనే క నలు రచీంచటం పాడటం మొదలు పెట్టి పలా పుట్టక పోతి నాడే రాములతోడ” అని కీర నరూపంలో వాపోయారు.
గోపన్న నూరుకుపైగా కీర నలు, "దాశరధీ శతకం,” రచించుటయేకాక ఇంకా కొన్ని కావ్యాలు |వాశారనటానికి ఆధారాలు ఊన్నాయి.
తన భక్తి, వేదాంతకీర్త నలతో యావర్భారతదేశాన్ని ఊ[రూతలూగించిన కబీర్దాసు గోపన్నకు శ్రీరామమం త్రం ఉపదేశం చేశారట. వెంటనే గోపన్న “తారక
మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని” అనే కీర్తన ధన్యాసిరాగంలో ఆదితాళంలో రచించారు.
రామదానుని పుత్రునికి ఒక సమయంల! yes జరిగి బాలుడు చావ్చబ్రితు క్రుల్లో ఉన్నప్పుడు ,
కంచర్ల గోపన్న 63
“ఎంతపని చేసితివిరామా నిన్నేమనందును సార్వభౌమా చిన్నెలన్నియ దరిగియన్న ఈచిన్నన్న[గన్ననను
చూడుమాయన్న ఓరామన్నా” అని ఆవేశంతో పాడగా (శ్రీరామానుగహంవలన కుమారుడు నిద్రనుండి మేల్కొనినట్లు, స్వస్థత చెందెనట,
గోపన్న తహసీల్షారుగా ఉండగా తాను వనూలుచేసిన శిస్తుపై కం సర్కారువారికి కట్టకుండ భ|దగిరి గ్రీరామాలయ పునర్నిర్మాణానికి, గోపుర పాకారములకు, గ్రీసీతా రామ లక్ష్మణుల విగహములకు, ఆభరణములకు, నితళ్యోత్సవములకు వెచ్చించి, రాజ ధనాపహరణ నేరమునశై కారాగృహమున దింధితుడై, పన్నెండుసంవత్సర ములు ఎన్నోహింసలకు గురియె ఊండుసమయమునందు శ్రీరామచంద్రుని వేడుకుంటూ అనేక కీర నలను రచించి పాడుకొనెను.
రామదాను, వారి రచనలో బహుళంగా ఆనందఖై రవి రాగాన్ని ఉపయో గించారు.
మొదటినుండి ఆనందభైె రవి ఆం(ధులసొమ్ము. ఈ ఆనందభైరవి పూర్వం ఆం|ధభై రవిగా ఉదయించి ఇప్పుడు ఆనందభై రవిగా ప్రకాశిసోంది.
కొన్ని ఆనందఖై రవిలోని కీర నలు,
పలుకే బంగారమాయెనా కోదండపాణి, ఎటుపోతివో రామ.
. రామునివారము మాకేమి విచారము.
. కలియుగ వై కుంళము భదద్రాచలనిలయము . ఎందుకు కృపరాదు (శ్రీరాములు. రామనామమే జీవనము, రామనీచేతేమికొదుగా.
. కోదండ రామ కోదండరామ
«*
64 తెలుగులో పదకవిత
పూర్వ ప్రసిద్ధరాగాలై న, ధన్యాస్కీ వరాళి, నాదనామ(కీయ, ఆహిర్హి సౌరాష్ట్ర, యదుకుల_కాంభోబి, కాంభోజి, సై ంధవి, నుకటి, మొదలై నరాగాల్లోనూ, రాగాంగరాగాలై న, శంకరాభరణం, కళ్యాణి, పంతువరాళి, తోడి, మొదలై న రాగాల్లోనూ, భాషాంగరాగాలై న, పున్నాగవరాళి, . బిలహరి, ముఖారి, అసావేరి, సశ రాగాల్లోనూ, కాపీ, కమాను, దర్భారు, కొనడ, మొదలై న బా త్రరాహిక రాగాల్లోనూ, రామదాసు తన కీర్తనలను రచించారు.
తేట తెల్లమె న తెనుగులోనే కాక రామదాసు సంస్కృృతంలోకూడా చాలా ఇభ రచనలు చేసారు. నీటిలో కొన్ని అంత్య|పాసలు కరిగి చాలా హృద్యంగా ఉన్నాయి.
1. భజరే శ్రీరామం. నవరోజు = అది. గ, భజరే మానసరామం నవరోజు = ఆట. లీ వందే విష్ణుం దేవ మశేషస్థితిశే బాతు౦ రేగు ప్రి = రూసకతాళం, 4. కుండల రుచిరం లలితకపోలం, సావేరి = ఆట, 5, దీనదయాళో, దీనదయాళో యమునా కల్యాణి.చాప్ప,
6. పతిరేవ గతిరధునా (శ్రీ సీతాపతిరేవ గతిరధునా పంతువరాళి_చాప్ప,
- రామదాస కీ ర్తనలలో చాలా || పసీద్ధి గాంచిన కొన్ని క్రీ ర్రనలు 1, తారక మంత్రము కోరిన దొరికెను, 2, తక్కువేమి మనకు రాముండొక్క_డుండువరకు
రీ. ఏ తీరుగనను దయచూచెదవూ
HH
, గరుడ గమనరారా
ct
. ఏడనున్నాడో భ ద్రాదివానుండు . ఏమిరా రామ నావల్లదోష ము
. చరణములే నమ్మితి నీదివ్య
coo ౨౩౫౩ ఈ)
, పాహిమాం (బ్రీరామాయంపే పలుకవై తివి.
కంచర్ల గోవన్న 65
9. ఇమ్వాకు కుల తిలక ఇకనై న పలుకవే 10. నను|బ్రోవమని చెప్పవే,
11. అంతా రామమయం బీజగమంతా = రామమయం,
రొమదాను వారి కీ ర్రనలలో వౌడిన తాళొల్కు ఆది, చాపు, దూపకల, అట, ఏక, రుంప, (త్రిపుట మొదలై నవి,
రామదాను కీ ర్రనలు, ఆచరణ సొలభ్యం, భావ జొన్నత్యం, భక్తి భావము
భద్రాచల రామదాసు కీర్తనలు ఇంచుమించు వంద ఉన్నాయి. కాగా రామదాసు కీ ర్హనలుగా చలామణీ అవుతోన్న కొన్ని కీర్తనలు, “రామదాస నరిత్రొలో కథా కథనంకోసం, యాదవదాను, సిలగరిదాను, తూము నరసింహదాను, ఎడ్ల రామదాను రచించిన కీర్తనలు చొప్పించ బడ్డాయి.
రామదాసు నాటికి కర్ణాటక సంగీతం అంతగా అభివృద్ధి చెందలేదు, సంగీత త్రీమా ర్త ర్ఫులై న త్యాగరాజు, శ్యామగాత్రి, దీక్షీతర్ (ప్రభృతులు కర్ణాటక సంగీతంలో యుగ కర్రలు. వీరితో కర్ణాటక సంగీతానికీ స్వర్ణయుగం ప్రారంభం అయింది,
వీరిలో ముఖ్యులై న (శ్రీత్యాగరాజు మహా వాగ్గేయకారుడు, సరమభ క్షుడు. కర్ణాటక సంగీత స్వర్హయగకర్హ, (శ్రీ త్యాగరాజు తన బాల్యంలో ఇంకొ తన రచన నో (ప్రొారంభించక పూర్వం, విధ్యా దశలో రామదాస కీ ర్తనలను భ క్యావేశంతో పొడుకొనేవారు,
ఆ నాటికే రామదాసు కీ ర్రనలు, ఆంధ్ర, తమిళ, కన్నడ, కేరళ రాష్ట్రాల్లో బహుళ వ్రవారాన్ని పొందాయి. శ్యాగరాజునకు రామదాసు భక్తి కి లోనూ, వాగ్గేయ రచనలోనూ ఆదర్శ (పొయుడు. త్యాగరాజు “క్షీరసాగర శయన” అనే తన దేవగాంధారి కీ _ర్హనలో “ర్ట ర్రుడ్రొ రామదానుని బంధము తీర్చినది విన్నానురా” అని పొడీ రామదాను పై తనకుగల భ క్తి గొరవాలను వ్యక్త కపరిచొడు.
(ఏ)
00 తెలుగులో పదకవిత
రామదాస కీర్తనలు, త్యాగరాజ కీర్తనల వలె, కేవల సంగీత రచనలు కాక పోవటానికి కారణాలు కొన్ని ఉన్నాయి.
మొదటిది రామదాసునాటికి సంగీతం, సంగీతరచనల సాయి త్యాగరాజు కాలం నాటీవలె అంత అభివృద్ధి చెందలేదు. అందుచేత రామదాసుని రచనలలో. సంగీతం వాహకంగానే ఉన్నది,
రామదాను కీ ర్తనలు మొట్ట మొదటినుండీ భజన కూటాల్లో పాడబడుతూ భజన కీ రనలుగానే (ప్రచారం అయినవి, అణాల
సంగీతజ్ఞులు నొటిని భజనకీర నలుగానే పరిగణించారు; కాని కేవల సంగీక్ర రచనలుగ (Pure Art forms) వాటి అర్హతను పరిశీలించి, వాటియందు పరిపృష్టి అయిన సంగీతాన్ని చొప్పించి (Pure forms) శేవల సంగీతరచనలుగ హహీం దించే కృషిచేయక పోవడం జరిగింది,
ఒకవిధంగా చూస్తే సంగీత విద్యాంనుల ఉదాసీనత రామదాసు కీర నలకు సంగీత విద్వాంసులు కానివారికి, " (వృణలలో సంగీత విద్వాంనుల స సంఖ్య చాలాచాలా స్వల్బం) ఉపకారమే జరిగిందేమో. వాటినిగాని సంగీతరచనలులేసీ విద్వాంసులు పొడితే (ప్రజలకు అందుబాటులో ఉండకపోటీవేమో కనుక బహుజన ప్రయోజనార్థం రామదాను కీర ర నలు భజనకీర్త నలుగొ ఊండటమే సముచితం,
రామదాసు కాలంలో. కీర్త నకు అనుపల్లవి అనే భాగం ఉంగేరికాదు. పల్లవి, కొన్ని సమిష్షిచరణాలు ఉండేవి, య
రొమదానుని కొన్నికీర నలు అనుపల్లవులు కలిగి ఉన్నాయి అనేవిషయం పరిశీలిస్తే తెలుసు ది,
పల్లవి, కొన్నిచరణాలు కలిగీనరచనను కీర్త న అని, పల్లవీ, అనుపల్లవి, చరణము "కలిగిన కీర నను కృతిఅని ఈమధ్య లాక్షణికులు విభజించారు.
. త్యాగరాజే 'కృతి' అనే నంగీతరచనకు (అనుపల్లవి కలిగిన నంగీతరచనకు) స్రష్ట అని వాడుక, కొని రామదాసే అనువల్లవి అనేభాగాన్ని ఊహించి సృష్టించాడు అనునది యదార్థం, ఈ విషయంగా కూడా రామదాను త్యాగరాజునకు ఆదర్శ ప్రాయకడు, ఊదా: 1, వమయ్యరామ : కొంభోజి, 2, ఎన్నగాను రామభజన ; కామవర్గని.
కంచర్ల గోవన్న 67
కృతిరచనలోనే కాక, భ క్రితత్సరతలో, జ్ఞానమార్గంలో కూడా త్యాగరాజునికి రామదాను ఆదర్శ|పాయుడు.
ఈ యిద్లరి భక వాగ్గేయ కారులకూ (శ్రీరాముడే ఇష్షదె వం. ఆస్లికతను, దె విక ది అల్ ౧ | (naa థి ర చింతనను వృద్ధిచేసి, తనరచనలతో ఆంధ్రదేశాన్ని తీర్చిదిద్దిన శ్రీరామదాసునకు ఆం|ధలోకం తరతరాలుగా పూజ్యభావంతో వినమృలై ఊంటారు అనేది నిర్విదానం. సంగీతవిద్వాంసులు రామదానుకీర్తనలు సాంప్రదాయబద్దంగా యధాతధంగా పొడి (ప్రదారంచేయటం వాంఛనీయం. భజనబ్బందాలు, గోప్టులు [క్రమక్రమంగా శీణిసోన్న ప్రస్గుతకాలంలో, భజనసంప్రదాయాన్ని పునరుజ్జీవింపచేసి రామదాను కీర్తనలను బహుళ (ప్రచారంలోనికి తీసుకురావలసిన బాధ్యత మనసె ఎంతయినా ఉన్నది అని భావిసున్నాను, అల